Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహ్‌టక్‌ రేప్ కేస్.. జననాంగంలో పదునైన వస్తువులు చొప్పించి..

హర్యానా రాష్ట్రంలోని రోహ్‌టక్‌లో 23 యేళ్ల దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం, దారుణ హత్య కేసులో భీతిగొల్లే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సోనీపట్‌ ప్రాంతానికి చెందిన ఓ దళిత యువతిని ఏడుగురు కామాంధులు

Webdunia
సోమవారం, 15 మే 2017 (08:45 IST)
హర్యానా రాష్ట్రంలోని రోహ్‌టక్‌లో 23 యేళ్ల దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం, దారుణ హత్య కేసులో భీతిగొల్లే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సోనీపట్‌ ప్రాంతానికి చెందిన ఓ దళిత యువతిని ఏడుగురు కామాంధులు అపహరించి సామూహిక అత్యాచారం జరిపి... ఆ తర్వాత నరికి హత్య చేసిన విషయం తెల్సిందే. 
 
ఈ మృతదేహానికి జరిపిన పోస్టుమార్టం పరీక్షలో వాస్తవాలు వెలుగు చూపాయి. పోస్ట్‌మార్టం నివేదికపై వైద్యులు మాట్లాడుతూ.. అత్యాచారానికి గురైన యువతి పుర్రెలోని ఎముకలు ఛిద్రమయ్యి. నిందితులు ఆమె జననావయవంలో పదునైన వస్తువులను చొప్పించి గాయపరిచారని వెల్లడించారు. 
 
ఇదిలావుండగా, ఈ గ్యాంగ్ రేప్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో మృతురాలు మాత్రమే కాకుండా, ప్రధాన నిందితుడు కూడా అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తని సిట్ అధికారి షెన్వి వెల్లడించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం