Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహ్‌టక్‌ రేప్ కేస్.. జననాంగంలో పదునైన వస్తువులు చొప్పించి..

హర్యానా రాష్ట్రంలోని రోహ్‌టక్‌లో 23 యేళ్ల దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం, దారుణ హత్య కేసులో భీతిగొల్లే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సోనీపట్‌ ప్రాంతానికి చెందిన ఓ దళిత యువతిని ఏడుగురు కామాంధులు

Webdunia
సోమవారం, 15 మే 2017 (08:45 IST)
హర్యానా రాష్ట్రంలోని రోహ్‌టక్‌లో 23 యేళ్ల దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం, దారుణ హత్య కేసులో భీతిగొల్లే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సోనీపట్‌ ప్రాంతానికి చెందిన ఓ దళిత యువతిని ఏడుగురు కామాంధులు అపహరించి సామూహిక అత్యాచారం జరిపి... ఆ తర్వాత నరికి హత్య చేసిన విషయం తెల్సిందే. 
 
ఈ మృతదేహానికి జరిపిన పోస్టుమార్టం పరీక్షలో వాస్తవాలు వెలుగు చూపాయి. పోస్ట్‌మార్టం నివేదికపై వైద్యులు మాట్లాడుతూ.. అత్యాచారానికి గురైన యువతి పుర్రెలోని ఎముకలు ఛిద్రమయ్యి. నిందితులు ఆమె జననావయవంలో పదునైన వస్తువులను చొప్పించి గాయపరిచారని వెల్లడించారు. 
 
ఇదిలావుండగా, ఈ గ్యాంగ్ రేప్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో మృతురాలు మాత్రమే కాకుండా, ప్రధాన నిందితుడు కూడా అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తని సిట్ అధికారి షెన్వి వెల్లడించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం