Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెట్లపై నుంచి జారిపడిన లాలూ ప్రసాద్ యాదవ్ - భుజం విరిగింది

Webdunia
సోమవారం, 4 జులై 2022 (15:07 IST)
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ ఇంట్లోని మెట్లపై నుంచి జారిపడ్డారు. దీంతో ఆయన భుజం ఎముక విరిగింది. ఆదివారం ఈ సంఘటన జరిగింది. దీంతో ఆయన్ను పాట్నాలోని పరాస్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 
 
74 యేళ్ళ లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పైగా, ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఈ యేడాది మొదట్లో డిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. దాణా స్కామ్‌లో దోషిగా తేలడంతో మొదట్లో 2017 డిసెంబరు నెలలో ఆయనకు జైలుశిక్ష ఖరారైంది. 
 
ఈ ఏప్రిల్ నెలలో ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ప్రస్తుతం ఆయన పాట్నాలోని తన నివాసంలోనే ఉంటూ, ఆదివారం మెట్లపై నుంచి జారి పడ్డారు. దాంతో భుజం ఎముక విరగడంతో పాటు వెన్నెముకకు కూడా గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments