Webdunia - Bharat's app for daily news and videos

Install App

370, 35A: బిల్లుకు మద్దతు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రులకు మోడీ ఫోన్ కాల్స్

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (14:10 IST)
జమ్మూ కశ్మీర్ 370, 35A బిల్లుకు మద్దతు ఇవ్వాలని ప్రధాని మోడీ పలు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడారు. ఇందుకు ఆయా సీఎంలు సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే BSP, అన్నాడీఎంకే మద్దతునిస్తున్నట్లు ప్రకటించింది. PDP పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు రాజ్యసభలో గందరగోళం సృష్టించడంతో వారిని సస్పెండ్ చేశారు. 
 
కాంగ్రెస్ పార్టీ సభ నుంచి వాకౌట్ చేయగా.. బిల్లును JDU వ్యతిరేకించింది. కశ్మీర్ ప్రజలకు ఇప్పుడు న్యాయం జరిగిందని అన్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. ఉమ్మడి జమ్మూ కశ్మీర్‌ను, జమ్మూ కశ్మీర్, లడక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తున్నట్లు తెలుపారు.

జమ్మూ కశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలితంగా, లడక్ అసెంబ్లీ లేని కేంద్ర పాలితంగా కానుంది. అయితే కశ్మీర్ విషయంలో కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయన్నారు అమిత్ షా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments