Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్ముకశ్మీర్​లో 2జీ మొబైల్​ అంతర్జాల సేవలు పునరుద్ధరణ

Webdunia
శనివారం, 25 జనవరి 2020 (17:52 IST)
జమ్ముకశ్మీర్​లో అంతర్జాల సేవలు సాధారణస్థితికి చేరుకుంటున్నాయి. దాదాపు ఐదు నెలలుగా నిలిచిపోయిన 2జీ మొబైల్​ ఇంటర్నెట్​ సేవలు ఇవాళ్టి నుంచి ప్రీపెయిడ్, పోస్ట్​ పెయిడ్​ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి.

జమ్ముకశ్మీర్​లో దాదాపు 5 నెలల క్రితం నిలిచిపోయిన ప్రీపెయిడ్​, పోస్ట్​ పెయిడ్​ 2జీ మొబైల్​ అంతర్జాల సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి 2జీ ఇంటర్నెట్​ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.

అయితే ప్రభుత్వం ఆమోదించిన 301 వెబ్​సైట్లను మాత్రమే వినియోగించేందుకు వీలుంటుందని జమ్ముకశ్మీర్​ హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. కశ్మీర్​ వ్యాలీ వాసులకు మరికొద్దిరోజులు సామాజిక మాధ్యమాలను దూరంగా ఉంచుతున్నట్లు తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments