Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్ముకశ్మీర్​లో 2జీ మొబైల్​ అంతర్జాల సేవలు పునరుద్ధరణ

Webdunia
శనివారం, 25 జనవరి 2020 (17:52 IST)
జమ్ముకశ్మీర్​లో అంతర్జాల సేవలు సాధారణస్థితికి చేరుకుంటున్నాయి. దాదాపు ఐదు నెలలుగా నిలిచిపోయిన 2జీ మొబైల్​ ఇంటర్నెట్​ సేవలు ఇవాళ్టి నుంచి ప్రీపెయిడ్, పోస్ట్​ పెయిడ్​ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి.

జమ్ముకశ్మీర్​లో దాదాపు 5 నెలల క్రితం నిలిచిపోయిన ప్రీపెయిడ్​, పోస్ట్​ పెయిడ్​ 2జీ మొబైల్​ అంతర్జాల సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి 2జీ ఇంటర్నెట్​ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.

అయితే ప్రభుత్వం ఆమోదించిన 301 వెబ్​సైట్లను మాత్రమే వినియోగించేందుకు వీలుంటుందని జమ్ముకశ్మీర్​ హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. కశ్మీర్​ వ్యాలీ వాసులకు మరికొద్దిరోజులు సామాజిక మాధ్యమాలను దూరంగా ఉంచుతున్నట్లు తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments