Webdunia - Bharat's app for daily news and videos

Install App

శానిటైజర్లు వాడితే క్యాన్సర్ వస్తుందా? ఆల్కహాల్ శాతం ఎంత వుండాలి..?

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (11:05 IST)
Sanitizers
కరోనా వైరస్ దేశంలో పంజా విసురుతోన్న సమయంలో చేతులను శుభ్రం చేసుకునేందుకు ఉపయోగించే శానిటైజర్ల గురించి ఓ షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు వ్యాక్సిన్‌ లేని ఈ మాయదారి వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు భౌతికదూరం, మాస్క్‌, చేతులు వాష్ చేసుకోవడం.. శానిటైజర్లు వాడడం చాలా కీలకం అని ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా స్పష్టం చేసింది.
 
కానీ మాస్కులు, శానిటైజర్లపై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ మధ్య ఓ పత్రికలో వచ్చిన వార్త అందరినీ కలవరపెట్టింది. వరుసగా 50 నుంచి 60 రోజులు హ్యాండ్ శానిటైజర్ వాడితే ప్రమాదకర చర్మ వ్యాధులు వస్తాయని, క్యాన్సర్‌ బారిన కూడా పడతారని హెచ్చరించింది. ఇక, ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌ అయిపోయింది.. చివరకు దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చేసింది.
 
కరోనాతో పోరాడేందుకు 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఆల్కహాల్ ఉండే శానిటైజర్లు వాడాలని సూచించింది. శానిటైజర్లు వాడితో.. చర్మ వ్యాధులు, క్యాన్సర్‌ వస్తుందనే వార్తలను కొట్టిపారేస్తూ.. సోషల్ మీడియాలో స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments