Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురువాయూర్‌లో ముఖేష్ అంబానీ..

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2022 (19:57 IST)
mukesh Ambani
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఆయన శనివారం కేరళలోని గురువాయూర్ శ్రీ కృష్ణ ఆలయాన్ని సందర్శించారు. 
 
ఈ ఆలయ సందర్శనలో ముకేష్ అంబానీతో పాటు ఆయన కోడలు రాధిక మర్చంట్ వున్నారు. ఈ సందర్భంగా గురువాయూర్ శ్రీకృష్ణుని గర్భగుడికి అంబానీ తన కుటుంబంతో సహా నెయ్యిని ప్రత్యేక పూజల కోసం సమర్పించారు. అనంతరం గురువాయూర్ ఆలయ ఏనుగులు చెంతమరక్షన్‌, బలరామన్‌లకు ఆహారాన్ని సమర్పించారు. 
mukesh Ambani
 
గురువాయూర్ దేవస్థానం బోర్డు చైర్మన్ ప్రొఫెసర్ పీకే విజయన్ ముఖేష్ అంబానీకి స్వాగతం పలికారు. ముఖేష్ అంబానీకి పీకే విజయన్ పెయింటింగ్‌ను బహూకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments