Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురువాయూర్‌లో ముఖేష్ అంబానీ..

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2022 (19:57 IST)
mukesh Ambani
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఆయన శనివారం కేరళలోని గురువాయూర్ శ్రీ కృష్ణ ఆలయాన్ని సందర్శించారు. 
 
ఈ ఆలయ సందర్శనలో ముకేష్ అంబానీతో పాటు ఆయన కోడలు రాధిక మర్చంట్ వున్నారు. ఈ సందర్భంగా గురువాయూర్ శ్రీకృష్ణుని గర్భగుడికి అంబానీ తన కుటుంబంతో సహా నెయ్యిని ప్రత్యేక పూజల కోసం సమర్పించారు. అనంతరం గురువాయూర్ ఆలయ ఏనుగులు చెంతమరక్షన్‌, బలరామన్‌లకు ఆహారాన్ని సమర్పించారు. 
mukesh Ambani
 
గురువాయూర్ దేవస్థానం బోర్డు చైర్మన్ ప్రొఫెసర్ పీకే విజయన్ ముఖేష్ అంబానీకి స్వాగతం పలికారు. ముఖేష్ అంబానీకి పీకే విజయన్ పెయింటింగ్‌ను బహూకరించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments