Webdunia - Bharat's app for daily news and videos

Install App

2026 తరువాతే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (08:03 IST)
రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన 2026 తరువాత జరిగే తొలి జనగణన ప్రచురణ తరువాత ఉంటుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది.

లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపి ఎ.రేవంత్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు.

'ఏపి పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 15లో ఏ నిబంధన ఉన్నప్పటికినీ, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170కి లోబడి, ఏపి పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 26(1) ప్రకారం ఏపిలో అసెంబ్లీ సీట్లు 175 నుంచి 225కు, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 119 నుంచి 153కు పెంచాలి.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170(3) ప్రకారం ప్రతి రాష్ట్రంలోని మొత్తం శాసన సభ స్థానాల సంఖ్య సర్దుబాటు 2026 అనంతరం తొలి జనగణన ప్రచురితమయ్యాకే ఉంటుంది' అని మంత్రి సమాధానం ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments