Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ హెచ్చరిక

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (06:51 IST)
కేవైసీ అప్డేట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని బ్యాంక్ ఖాతాదారులకు  ఆర్బీఐ హెచ్చరికలు జారీ చేసింది.. బ్యాంకు ఖాతా లాగిన్ వివరాలు, వ్యక్తిగత సమా చారం, నో యువర్ కస్టమర్ (కేవైసీ) డాక్యుమెంట్ల కాపీలు, డెబిట్/క్రెడిట్ కార్డు సమాచారం, పిన్, పాస్వర్డ్ ఓటీపీ మొదలైన వాటిని గుర్తు తెలియని వ్యక్తులు లేదా ఏజెన్సీలతో పంచుకోవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కస్టమర్లను హెచ్చరించింది.

అనధికార వెబ్సైట్లు, అప్లికేషన్స్లో వివరా లను షేర్ చేయవద్దని సెంట్రల్ బ్యాంక్ సలహా ఇచ్చింది. సెంట్రల్ బ్యాంక్ తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకు ఖాతాల కేవైసీ అప్డేట్ పేరుతో జరుగుతున్న మోసా ల వల్ల వినియోగదారులు బలైపోతున్నట్టు ఫిర్యాదులు అందినట్టు ఆర్బీఐ తెలి పింది.

ఒకవేళ ఎవరైనా కేవైసీ అప్డేట్ పేరుతో కాల్ లేదా మెసేజ్ చేసిన వెంటనే మీ సంబంధిత బ్రాంచీ లేదా బ్యాంకును సంప్రదించాలన్నారు. కాల్/ మెసేజ్/అనధికార అప్లికేషన్ ద్వారా కస్టమర్ సమాచారాన్ని పంచుకున్న తరువా త మోసగాళ్ల కస్టమర్ ఖాతాను యాక్సెస్ చేసి ఖాతాలో ఉన్న డబ్బు ఖాళీ చేస్తున్నా రని తెలిపింది. కేవైసీ అప్డేట్ సరళీకృతం చేసినట్టు ఆర్బీఐ వివరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments