Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థిని రేప్ చేసి చెట్టుకు ఉరి వేసి కాల్చారు... హృదయం బద్ధలైందన్న రష్మిక

Webdunia
శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (19:39 IST)
కర్నాటకలోని రాయచూర్‌లో ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం చేసి ఆ తర్వాత ఆమెను హత్య చేసి, ఆమెను చెట్టుకు వేలాడదీసి నిప్పుపెట్టి కాల్చిన దారుణ ఘటనపై ఎంతోమంది తమ బాధను, ఆవేదనను, ఆక్రందన వెలిబుచ్చారు. నిందితులను పట్టుకుని తక్షణమే మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ దారుణ ఘటనపై హీరోయిన్ రష్మిక తన ఆవేదనను వ్యక్తం చేశారు.
 
రష్మిక ట్విట్టర్లో పేర్కొంటూ... ‘మానవత్వం ఎక్కడకు పోయింది? రాయచూర్‌కు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని మధుపై అత్యాచారం చేసి ఆమెను దారణంగా హత్య చేశారు. ఈ ఘటన నా హృదయాన్ని బద్దలు చేసింది. ఇలాంటి వాటికి అంతంలేదా? ఇంకెన్ని జరుగుతాయి? మధుకు న్యాయం జరగాలి. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముగింపు ఉండాలి... అంటూ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా కవర్ పేజీలో అల్లు అర్జున్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

బాపు సినిమా చూసి నాకు రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి : యాక్టర్ బ్రహ్మాజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments