Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థిని రేప్ చేసి చెట్టుకు ఉరి వేసి కాల్చారు... హృదయం బద్ధలైందన్న రష్మిక

Webdunia
శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (19:39 IST)
కర్నాటకలోని రాయచూర్‌లో ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం చేసి ఆ తర్వాత ఆమెను హత్య చేసి, ఆమెను చెట్టుకు వేలాడదీసి నిప్పుపెట్టి కాల్చిన దారుణ ఘటనపై ఎంతోమంది తమ బాధను, ఆవేదనను, ఆక్రందన వెలిబుచ్చారు. నిందితులను పట్టుకుని తక్షణమే మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ దారుణ ఘటనపై హీరోయిన్ రష్మిక తన ఆవేదనను వ్యక్తం చేశారు.
 
రష్మిక ట్విట్టర్లో పేర్కొంటూ... ‘మానవత్వం ఎక్కడకు పోయింది? రాయచూర్‌కు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని మధుపై అత్యాచారం చేసి ఆమెను దారణంగా హత్య చేశారు. ఈ ఘటన నా హృదయాన్ని బద్దలు చేసింది. ఇలాంటి వాటికి అంతంలేదా? ఇంకెన్ని జరుగుతాయి? మధుకు న్యాయం జరగాలి. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముగింపు ఉండాలి... అంటూ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments