Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థిని రేప్ చేసి చెట్టుకు ఉరి వేసి కాల్చారు... హృదయం బద్ధలైందన్న రష్మిక

Webdunia
శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (19:39 IST)
కర్నాటకలోని రాయచూర్‌లో ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం చేసి ఆ తర్వాత ఆమెను హత్య చేసి, ఆమెను చెట్టుకు వేలాడదీసి నిప్పుపెట్టి కాల్చిన దారుణ ఘటనపై ఎంతోమంది తమ బాధను, ఆవేదనను, ఆక్రందన వెలిబుచ్చారు. నిందితులను పట్టుకుని తక్షణమే మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ దారుణ ఘటనపై హీరోయిన్ రష్మిక తన ఆవేదనను వ్యక్తం చేశారు.
 
రష్మిక ట్విట్టర్లో పేర్కొంటూ... ‘మానవత్వం ఎక్కడకు పోయింది? రాయచూర్‌కు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని మధుపై అత్యాచారం చేసి ఆమెను దారణంగా హత్య చేశారు. ఈ ఘటన నా హృదయాన్ని బద్దలు చేసింది. ఇలాంటి వాటికి అంతంలేదా? ఇంకెన్ని జరుగుతాయి? మధుకు న్యాయం జరగాలి. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముగింపు ఉండాలి... అంటూ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments