Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థిని రేప్ చేసి చెట్టుకు ఉరి వేసి కాల్చారు... హృదయం బద్ధలైందన్న రష్మిక

Webdunia
శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (19:39 IST)
కర్నాటకలోని రాయచూర్‌లో ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం చేసి ఆ తర్వాత ఆమెను హత్య చేసి, ఆమెను చెట్టుకు వేలాడదీసి నిప్పుపెట్టి కాల్చిన దారుణ ఘటనపై ఎంతోమంది తమ బాధను, ఆవేదనను, ఆక్రందన వెలిబుచ్చారు. నిందితులను పట్టుకుని తక్షణమే మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ దారుణ ఘటనపై హీరోయిన్ రష్మిక తన ఆవేదనను వ్యక్తం చేశారు.
 
రష్మిక ట్విట్టర్లో పేర్కొంటూ... ‘మానవత్వం ఎక్కడకు పోయింది? రాయచూర్‌కు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని మధుపై అత్యాచారం చేసి ఆమెను దారణంగా హత్య చేశారు. ఈ ఘటన నా హృదయాన్ని బద్దలు చేసింది. ఇలాంటి వాటికి అంతంలేదా? ఇంకెన్ని జరుగుతాయి? మధుకు న్యాయం జరగాలి. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముగింపు ఉండాలి... అంటూ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments