Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యూషన్‌కి వచ్చిన బాలికలపై అత్యాచారం, భార్య కంటపడటంతో...

Webdunia
మంగళవారం, 11 మే 2021 (16:30 IST)
ఇంటికి సమీపంలో ఉన్న బాలికలపై కన్నేశాడు ఓ కామాంధుడు. ట్యూషన్ కోసం వచ్చిన వారిని శారీరకంగా వాడుకున్నాడు. అసలు ఆ కామాంధుడు ఏం చేస్తున్నాడో తెలియని వయస్సులో ఆ బాలికలు అతని చేతిలో బలైపోయారు.
 
ఒకరికి 15, మరో ఇద్దరికి 16, ఇంకొకరికి 17యేళ్ళు. ఈ వయస్సు వాళ్ళనే అనుభవించాడు ఆ టీచర్. గుజరాత్ అహ్మదాబాద్ ప్రాంతానికి చెందిన 40 యేళ్ళ మహిళ కరోనా సమయంలోను ఇంటి వద్దే ట్యూషన్ చెబుతోంది. మహిళ భర్త ఏ పనిచేయడు. ఇంటి పట్టునే ఖాళీగా ఉంటున్నాడు. 
 
అయితే ట్యూషన్‌కు వస్తున్న బాలికలపై ముందు నుంచి కన్నేశాడు. వారితో ఎంతో మంచిగా మాట్లాడుతూ మాయ మాటలతో ఒక్కొక్కరిని లొంగదీసుకున్నాడు. టీచర్ భర్త ఏం చేస్తున్నాడో తెలియని ఆ బాలికలు మౌనంగా భరిస్తూ వచ్చారు. ఇలా నలుగురిపై కొన్నిరోజులుగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. భార్య స్వయంగా ఈ విషయాన్ని చూసి పోలీసులకు తెలిపింది. నిందితుడు ప్రస్తుతం కటాకటాల పాలయ్యాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments