Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యూషన్‌కి వచ్చిన బాలికలపై అత్యాచారం, భార్య కంటపడటంతో...

Webdunia
మంగళవారం, 11 మే 2021 (16:30 IST)
ఇంటికి సమీపంలో ఉన్న బాలికలపై కన్నేశాడు ఓ కామాంధుడు. ట్యూషన్ కోసం వచ్చిన వారిని శారీరకంగా వాడుకున్నాడు. అసలు ఆ కామాంధుడు ఏం చేస్తున్నాడో తెలియని వయస్సులో ఆ బాలికలు అతని చేతిలో బలైపోయారు.
 
ఒకరికి 15, మరో ఇద్దరికి 16, ఇంకొకరికి 17యేళ్ళు. ఈ వయస్సు వాళ్ళనే అనుభవించాడు ఆ టీచర్. గుజరాత్ అహ్మదాబాద్ ప్రాంతానికి చెందిన 40 యేళ్ళ మహిళ కరోనా సమయంలోను ఇంటి వద్దే ట్యూషన్ చెబుతోంది. మహిళ భర్త ఏ పనిచేయడు. ఇంటి పట్టునే ఖాళీగా ఉంటున్నాడు. 
 
అయితే ట్యూషన్‌కు వస్తున్న బాలికలపై ముందు నుంచి కన్నేశాడు. వారితో ఎంతో మంచిగా మాట్లాడుతూ మాయ మాటలతో ఒక్కొక్కరిని లొంగదీసుకున్నాడు. టీచర్ భర్త ఏం చేస్తున్నాడో తెలియని ఆ బాలికలు మౌనంగా భరిస్తూ వచ్చారు. ఇలా నలుగురిపై కొన్నిరోజులుగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. భార్య స్వయంగా ఈ విషయాన్ని చూసి పోలీసులకు తెలిపింది. నిందితుడు ప్రస్తుతం కటాకటాల పాలయ్యాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments