Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యూషన్‌కి వచ్చిన బాలికలపై అత్యాచారం, భార్య కంటపడటంతో...

Webdunia
మంగళవారం, 11 మే 2021 (16:30 IST)
ఇంటికి సమీపంలో ఉన్న బాలికలపై కన్నేశాడు ఓ కామాంధుడు. ట్యూషన్ కోసం వచ్చిన వారిని శారీరకంగా వాడుకున్నాడు. అసలు ఆ కామాంధుడు ఏం చేస్తున్నాడో తెలియని వయస్సులో ఆ బాలికలు అతని చేతిలో బలైపోయారు.
 
ఒకరికి 15, మరో ఇద్దరికి 16, ఇంకొకరికి 17యేళ్ళు. ఈ వయస్సు వాళ్ళనే అనుభవించాడు ఆ టీచర్. గుజరాత్ అహ్మదాబాద్ ప్రాంతానికి చెందిన 40 యేళ్ళ మహిళ కరోనా సమయంలోను ఇంటి వద్దే ట్యూషన్ చెబుతోంది. మహిళ భర్త ఏ పనిచేయడు. ఇంటి పట్టునే ఖాళీగా ఉంటున్నాడు. 
 
అయితే ట్యూషన్‌కు వస్తున్న బాలికలపై ముందు నుంచి కన్నేశాడు. వారితో ఎంతో మంచిగా మాట్లాడుతూ మాయ మాటలతో ఒక్కొక్కరిని లొంగదీసుకున్నాడు. టీచర్ భర్త ఏం చేస్తున్నాడో తెలియని ఆ బాలికలు మౌనంగా భరిస్తూ వచ్చారు. ఇలా నలుగురిపై కొన్నిరోజులుగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. భార్య స్వయంగా ఈ విషయాన్ని చూసి పోలీసులకు తెలిపింది. నిందితుడు ప్రస్తుతం కటాకటాల పాలయ్యాడు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments