Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభకు ప్రియాంకా గాంధీ? రాజస్తాన్ నుంచి...

Webdunia
సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (10:57 IST)
కాంగ్రెస్ పార్టీ మహిళా నేత ప్రియాంకా గాంధీని రాజ్యసభకు పంపించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల నుంచి ఆమెను పెద్దల సభకు పంపించనున్నారు. 
 
రాజ్యసభలో మొత్తం 24 సీట్లు ఉండగా, వీటిలో 68 సీట్లు త్వరలో ఖాళీకానున్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ 19 సీట్లను కోల్పోనుంది. అయితే, మిత్రపక్షాల సహకారంతో 19 సీట్లలో కాంగ్రెస్ పది సీట్లను దక్కించుకునే అవకాశం ఉంది. 
 
తాము అధికారంలో ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి పెద్దగా అడ్డంకులు ఎదురుకాకపోవచ్చు. 
 
ఈ మూడు రాష్ట్రాల్లోనే ఓ రాష్ట్రం నుంచి ప్రియాంక గాంధీని రాజ్యసభకు పంపవచ్చని భావిస్తున్నారు. ప్రియాంకతో పాటు రణదీప్ సూర్జేవాలా, జ్యోతిరాదిత్య సింధియాలను కూడా రాజ్యసభకు పంపనున్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

మునుపెన్నడూ లేని విధంగా స్క్రీన్‌లపై కింగ్‌డమ్ విడుదల కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments