Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభ మార్చి 8కి వాయిదా

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (12:06 IST)
పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో భాగమైన తొలి విడత భేటీలు రాజ్యసభలో శుక్రవారంతో ముగిశాయి. 2021-22 బడ్జెట్‌పై జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమాధానం ఇచ్చిన అనంతరం ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను మార్చి 8వ తేదీకి వాయిదా వేశారు.

రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు ఏప్రిల్‌ ఒకటో తేదీ వరకు కొనసాగుతాయి. కొవిడ్‌ నిబంధనల కారణంగా ఉభయ సభలు వేర్వేరు షిప్టుల్లో సమావేశమవుతున్న విషయం తెలిసిందే. రాజ్యసభ వాయిదా పడడంతో లోక్‌సభ శనివారం ఉదయం 10గంటలకే సమావేశమైంది.

ప్రస్తుత సమావేశాల్లో రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్‌సభ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యకలాపాలను కొనసాగిస్తూ వచ్చాయి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments