రాజ్యసభ మార్చి 8కి వాయిదా

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (12:06 IST)
పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో భాగమైన తొలి విడత భేటీలు రాజ్యసభలో శుక్రవారంతో ముగిశాయి. 2021-22 బడ్జెట్‌పై జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమాధానం ఇచ్చిన అనంతరం ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను మార్చి 8వ తేదీకి వాయిదా వేశారు.

రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు ఏప్రిల్‌ ఒకటో తేదీ వరకు కొనసాగుతాయి. కొవిడ్‌ నిబంధనల కారణంగా ఉభయ సభలు వేర్వేరు షిప్టుల్లో సమావేశమవుతున్న విషయం తెలిసిందే. రాజ్యసభ వాయిదా పడడంతో లోక్‌సభ శనివారం ఉదయం 10గంటలకే సమావేశమైంది.

ప్రస్తుత సమావేశాల్లో రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్‌సభ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యకలాపాలను కొనసాగిస్తూ వచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుజరాత్ బ్రాండ్ కాన్‌ప్లెక్స్ సినిమాస్ ప్రారంభించిన స్పీకర్, సిద్దు జొన్నలగడ్డ

Pawan: డల్లాస్ లో ఓజీ 25 అడుగుల కటౌట్ - నైజాంలో పుష్ప 2: ది రూల్ ను క్రాస్ చేస్తుందా....

హారర్ కాన్సెప్ట్‌లో ప్రేమ కథ గా ఓ.. చెలియా టీజర్ ను ఆవిష్కరించిన శ్రీకాంత్

Chakri: సింగర్ జుబీన్ గార్గ్‌కు హీరోయిన్ భైరవి అర్ద్య డేకా ఘన నివాళి

Anil Ravipudi: ఐదుగురు కుర్రాళ్లు భూతానికి, ప్రేతానికి చిక్కితే ఏమయింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments