Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభ మార్చి 8కి వాయిదా

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (12:06 IST)
పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో భాగమైన తొలి విడత భేటీలు రాజ్యసభలో శుక్రవారంతో ముగిశాయి. 2021-22 బడ్జెట్‌పై జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమాధానం ఇచ్చిన అనంతరం ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను మార్చి 8వ తేదీకి వాయిదా వేశారు.

రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు ఏప్రిల్‌ ఒకటో తేదీ వరకు కొనసాగుతాయి. కొవిడ్‌ నిబంధనల కారణంగా ఉభయ సభలు వేర్వేరు షిప్టుల్లో సమావేశమవుతున్న విషయం తెలిసిందే. రాజ్యసభ వాయిదా పడడంతో లోక్‌సభ శనివారం ఉదయం 10గంటలకే సమావేశమైంది.

ప్రస్తుత సమావేశాల్లో రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్‌సభ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యకలాపాలను కొనసాగిస్తూ వచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments