Webdunia - Bharat's app for daily news and videos

Install App

మున్సిపల్ ఎన్నికలకు ఓకే చెప్పిన ఏపీ ప్రభుత్వం

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (12:03 IST)
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం రాతపూర్వక అంగీకారం తెలిపింది. త్వరలోనే ఏపీ మున్సిపల్ ఎన్నికల షెడ్యూలు విడుదల కానుంది. ఈ నెల 23 వ తేదీన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం.

వచ్చే నెల మూడో వారంలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆగిన చోట నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను తిరిగి కొనసాగించే ఛాన్స్ ఉంది. ఎంపీటీసీ, జెడ్ పిటిసి ఎన్నికల నిర్వహణ పై న్యాయ నిపుణుల సలహా, సూచనల తర్వాత ఎన్నికలపై యస్ఈసీ నిర్ణయం తీసుకోనున్నారు.

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసి న్యాయ సలహాలు తీసుకున్నారు. ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో ఏకగ్రీవ లను  రద్దు చేయాలని మెజారిటీ పార్టీలు సూచిస్తున్నాయి. మెజార్టీ పార్టీలు కొత్త షెడ్యూల్ లను ప్రకటించాలంటున్నాయి.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments