Webdunia - Bharat's app for daily news and videos

Install App

మున్సిపల్ ఎన్నికలకు ఓకే చెప్పిన ఏపీ ప్రభుత్వం

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (12:03 IST)
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం రాతపూర్వక అంగీకారం తెలిపింది. త్వరలోనే ఏపీ మున్సిపల్ ఎన్నికల షెడ్యూలు విడుదల కానుంది. ఈ నెల 23 వ తేదీన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం.

వచ్చే నెల మూడో వారంలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆగిన చోట నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను తిరిగి కొనసాగించే ఛాన్స్ ఉంది. ఎంపీటీసీ, జెడ్ పిటిసి ఎన్నికల నిర్వహణ పై న్యాయ నిపుణుల సలహా, సూచనల తర్వాత ఎన్నికలపై యస్ఈసీ నిర్ణయం తీసుకోనున్నారు.

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసి న్యాయ సలహాలు తీసుకున్నారు. ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో ఏకగ్రీవ లను  రద్దు చేయాలని మెజారిటీ పార్టీలు సూచిస్తున్నాయి. మెజార్టీ పార్టీలు కొత్త షెడ్యూల్ లను ప్రకటించాలంటున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments