ఘుమఘుమలాడే మిడతల బిర్యానీ.. సైడ్ డిష్ లోకస్ట్-65 ఎక్కడ?

Webdunia
శనివారం, 30 మే 2020 (12:08 IST)
Locust Briyani
ఉత్తరాది భారత దేశంలో మిడతల దాడి పెరిగిపోతుంది. ప్రస్తుతం ఈ మిడతలు ఉత్తరాది రెస్టారెంట్లలో ఆహారంగా మారుతున్నాయి. అసలే కరోనా కారణంగా చికెన్‌కు తాకాలంటే జనం జడుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రెస్టారెంట్లు మాత్రం మిడతల బిర్యానీ, మిడతల ఫ్రై, మిడతల గ్రేవీ, లోక్టస్ 65 వంటి వంటకాలను అమ్ముతున్నాయి. 
 
గత కొన్ని రోజులుగా పలు కోట్ల మిడతలు పంట పొలాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ మిడతలను తొలగించే క్రమంలో ప్రభుత్వాలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లోని థార్, జైపూర్ వంటి ప్రాంతాల్లో ని రెస్టారెంట్లలో మిడతల బిర్యానీ, గ్రేవీ, లోక్టస్ 65 వంటి వంటకాలు తయారు చేసి అమ్ముతున్నారు. 
 
వీటిల్లో ప్రోటీన్లు వుండటంతో పాటు రాజస్థాన్ ప్రజలు లొట్టలేసుకుని తింటున్నారు. అయితే మిడతలను వండేందుకు ముందు వాటి రెక్కలను పూర్తిగా తొలగించాలని.. ఆపై పసుపుతో శుభ్రం చేయాలని వాటిని వండే మాస్టర్లు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments