Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘుమఘుమలాడే మిడతల బిర్యానీ.. సైడ్ డిష్ లోకస్ట్-65 ఎక్కడ?

Webdunia
శనివారం, 30 మే 2020 (12:08 IST)
Locust Briyani
ఉత్తరాది భారత దేశంలో మిడతల దాడి పెరిగిపోతుంది. ప్రస్తుతం ఈ మిడతలు ఉత్తరాది రెస్టారెంట్లలో ఆహారంగా మారుతున్నాయి. అసలే కరోనా కారణంగా చికెన్‌కు తాకాలంటే జనం జడుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రెస్టారెంట్లు మాత్రం మిడతల బిర్యానీ, మిడతల ఫ్రై, మిడతల గ్రేవీ, లోక్టస్ 65 వంటి వంటకాలను అమ్ముతున్నాయి. 
 
గత కొన్ని రోజులుగా పలు కోట్ల మిడతలు పంట పొలాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ మిడతలను తొలగించే క్రమంలో ప్రభుత్వాలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లోని థార్, జైపూర్ వంటి ప్రాంతాల్లో ని రెస్టారెంట్లలో మిడతల బిర్యానీ, గ్రేవీ, లోక్టస్ 65 వంటి వంటకాలు తయారు చేసి అమ్ముతున్నారు. 
 
వీటిల్లో ప్రోటీన్లు వుండటంతో పాటు రాజస్థాన్ ప్రజలు లొట్టలేసుకుని తింటున్నారు. అయితే మిడతలను వండేందుకు ముందు వాటి రెక్కలను పూర్తిగా తొలగించాలని.. ఆపై పసుపుతో శుభ్రం చేయాలని వాటిని వండే మాస్టర్లు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments