Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాళ్లు చేతులు, నోరు కట్టేసి బాబాను చంపేశారా?-రాజస్థాన్‌లో దారుణం

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2023 (21:40 IST)
రాజస్థాన్‌లో ఆధ్యాత్మిక గురువు హత్యకు గురయ్యాడు. కుచమన్ భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని మధ్య-పశ్చిమ భాగంలో ఉన్న ఒక నగరం. మోహన్ దాస్ అనే 72 ఏళ్ల ఆధ్యాత్మిక గురువు రస్సెల్ గ్రామంలో 15 ఏళ్లుగా నివసిస్తున్నారు. 
 
గ్రామంలో బంధువులు ఉన్నప్పటికీ ఒంటరిగా ఉంటున్నాడు. ఆయన నిన్న సాయంత్రం గ్రామస్తులతో మాట్లాడారు. ఆ తర్వాత నిద్రకు ఉపక్రమించాడు. ఈరోజు ఉదయం గ్రామస్థులు వెళ్లి చూసే సరికి నేలపై పడి ఉన్నాడు. చేతులు, కాళ్లు, నోరు బంధించి విగత జీవిగా కనిపించాడు. 
 
అతడి మృతిని చూసి షాక్‌కు గురైన ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆశ్రమానికి చేరుకుని ఆధ్యాత్మిక గురువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ ఘటనను హత్యగా అనుమానిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం అతని మృతదేహాన్ని రస్సెల్ గ్రామంలో నివసించే బంధువులకు అప్పగిస్తామని పోలీసు అధికారి సురేష్ కుమార్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కల్యాణ్ పైన పోసాని, శ్రీరెడ్డి దుర్భాషలు: ఏపీ హోం మంత్రికి గబ్బర్ సింగ్ సాయి కంప్లైంట్

రామ్ చరణ్ బ్యాక్ ఫోజ్ సూపర్.. గేమ్ ఛేంజర్‌లో కలుద్దాం

అమ్మతోడుగా చెబుతున్నా.. కోర్టులు దోషిగా నిర్ధారించలేదు.. అప్పటివరకు నిర్దోషినే : నటి హేమ

నిజమైన భారతీయుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: ఎస్.జె సూర్య (Video)

రూ.1,000 కోట్ల క్లబ్‌కు చేరువలో ప్రభాస్ "కల్కి 2898 AD"

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments