Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవులను తరలిస్తున్నాడనీ చంపేశారు.. రాజస్థాన్‌లో దారుణం

భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్‌లో మరోమారు గో సంరక్షణ పేరుతో ఓ వ్యక్తిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
సోమవారం, 13 నవంబరు 2017 (06:58 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్‌లో మరోమారు గో సంరక్షణ పేరుతో ఓ వ్యక్తిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
అల్వార్‌ జిల్లా ఫహారీ గ్రామానికి చెందిన ఉమర్‌ ఖాన్‌, తహీర్‌ ఖాన్‌ అనే ఇద్దరు వ్యక్తులు ఆవులను తరలిస్తుండగా గోసంరక్షణ కార్యకర్తలు గుర్తించి, వారిపై దాడికి దిగారు. వారిని చితకబాదడమే కాకుండా, తమ వద్ద ఉన్న నాటు తుపాకీలతో వారిపై కాల్పులు జరిపారు. 
 
ఈ ఘటనలో ఉమర్‌ అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తహీర్‌ గాయపడ్డాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈఘటనపై ఇంతవరకూ పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. ప్రణాళిక ప్రకారమే ఉమర్‌ను హత్య చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments