Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మతనానికే మచ్చ తెచ్చింది.. కుమార్తెను అమ్మేసింది.. తండ్రి ఎవరో?

Webdunia
శనివారం, 21 మార్చి 2020 (10:52 IST)
ఆధునిక యుగం, స్మార్ట్ ఫోన్‌ల యుగంతో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. వావివరుసలు లేకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. మహిళలపై వయోబేధం లేకుండా అకృత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ కన్నతల్లి తన కుమార్తెను వ్యభిచార రొంపిలోకి దించేసింది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌కు చెందిన దంపతులకు ఓ కుమార్తె(15), కుమారుడు ఉన్నారు. 
 
మూడేళ్ల క్రితం మనస్పర్థల కారణంగా భార్య భర్తలిద్దరూ విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. అయితే ఆ తండ్రి తన బిడ్దలను పెంచుతానని చెప్పినా భార్య ఒప్పుకోలేదు. తన వద్ద వుంచుకుని కుమార్తెను నానా ఇబ్బందులకు గురిచేసింది. ఈ క్రమంలో తన కూతురును వ్యభిచార గృహానికి అమ్మేసింది.
 
అక్కడ వారు కొంతకాలం వాడుకుని వేరొక ముఠాకు అమ్మగా ప్రస్తుతం ఆ బాలిక ఒక బిడ్డకు జన్మను ఇచ్చింది. అయితే తండ్రెవరూ కూడా తెలియని పరిస్థితి నెలకొంది.. ఇక తల్లి ప్రవర్తన నచ్చిని ఆ కుమారుడు ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ తల్లిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments