Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో ఘోరం: 16 ఏళ్ల మైనర్ బాలికపై అకృత్యం

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (16:18 IST)
రాజస్థాన్‌లో ఘోరం జరిగింది. 16 ఏళ్ల మైనర్ బాలికపై అకృత్యం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని బుండీకి చెందిన 16 ఏళ్ల మైనర్‌ బాలిక గత నెల 23న మేకలు మేపడానికి అడవికి వెళ్లి అదృశ్యమైంది. దీంతో బాలిక మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఇటీవల బాలిక బుండీకి సమీపంలోని అడవుల్లో శవమై కనిపించింది. 
 
ఇక ఈ కేసును హత్య కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించగా నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. బాలికపై సాముహిక అత్యాచారం జరిగిందని, అతి కిరాతకంగా ఆమెను చంపి, ఆపై కూడా కామాంధులు వదలలేదని తేలింది. అంతేకాకుండా ఆమె ప్రైవేట్ భాగాలలో 30 వరకు గాయాలు ఉన్నాయని, బాలిక ఎంతో నరకాన్ని అనుభవించి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments