Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై 8 మంది టీచర్ల గ్యాంగ్ రేప్: వీడియో తీశారు.. గర్భం దాల్చకుండా మందులు కూడా?

చిన్నా, పెద్దా తేడా లేకుండా మహిళలపై కామాంధులు పెచ్చరిల్లిపోతున్నారు. చిన్నారులు, బాలికలని కూడా చూడకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. అలాంటి ఘటనే రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై 8 మంది ఉప

Webdunia
శనివారం, 25 మార్చి 2017 (18:18 IST)
చిన్నా, పెద్దా తేడా లేకుండా మహిళలపై కామాంధులు పెచ్చరిల్లిపోతున్నారు. చిన్నారులు, బాలికలని కూడా చూడకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. అలాంటి ఘటనే రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై 8 మంది ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తన కుమార్తెపై ఎనిమిది మంది టీచర్లు అత్యాచారానికి పాల్పడ్డారని.. దాన్ని వీడియో కూడా తీశారని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజస్థాన్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. 2015 ఏప్రిల్‌లో 13 ఏళ్ల బాలికపై 8 మంది టీచర్లు కలిసి 17 నెలలపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కేన్సర్ లాంటి లక్షణాలతో బాధపడుతున్న తన కుమార్తెపై దారుణానికి పాల్పడడమే కాకుండా గర్భం దాల్చకుండా మందులు కూడా ఇచ్చారని బాధితురాలి తండ్రి ఆరోపించారు.

కేసును విచారించేందుకు ప్రభుత్వం మహిళా ప్యానెల్‌ను నియమించింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సామూహిక అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

Imanvi: ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ నటి ఇమాన్విని తొలగించండి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం