Webdunia - Bharat's app for daily news and videos

Install App

మగబిడ్డ కావాలని సోదరుడితో గడపమన్నాడు.. అంతే భర్తను చంపేసింది.. ఎలాగంటే?

వారసత్వం కోసం మగ సంతానం కావాలంటూ భార్య పట్ల ఓ భర్త నీచంగా ప్రవర్తించాడు. ఇక భర్త వేధింపులు తాళలేక భర్తను భార్యే కడతేర్చిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..ఢిల్లీకి చెందిన ఓ దంపతులకు కుమ

Webdunia
శనివారం, 25 మార్చి 2017 (18:04 IST)
వారసత్వం కోసం మగ సంతానం కావాలంటూ భార్య పట్ల ఓ భర్త నీచంగా ప్రవర్తించాడు. ఇక భర్త వేధింపులు తాళలేక భర్తను భార్యే కడతేర్చిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..ఢిల్లీకి చెందిన ఓ దంపతులకు కుమార్తె వుంది. కానీ తనకు మగబిడ్డ కావాలని భార్యను వేధించాడు. ఇందుకో తన సోదరుడితో గడపాల్సిందిగా తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. కానీ భార్య అందుకు అంగీకరించకపోవడంతో.. ఆమెను చిత్రహింసలు పెట్టాడు. 
 
ఆమెపై గ్యాంగ్‌ రేప్ జరిపిస్తానని, వేశ్యాగృహాలకు అమ్మేస్తానని బెదిరించాడు. ఇప్పటికే పుట్టబోయేది కుమార్తె అని తెలుసుకుని పలుసార్లు ఆమెకు అబార్షన్ కూడా చేయించాడు. చివరకు సహనం కోల్పోయిన మహిళ భర్తను చంపేయాలనుకుంది. భర్తకు ఇచ్చే పానీయంలో నిద్రమాత్రలు కలిపేసింది. బాగా నిద్రలోకి జారుకున్నాక ఊపిరాడకుండా చేసి చంపేసింది. 
 
ఈ హత్య తాను చేయలేదని ముందుగా చెప్తూ వచ్చిన మృతుడి భార్యను పోలీసులు అనుమానంతో విచారించడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఆమె నిందితురాలని తేల్చారు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments