Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంబల్ నదిలోపడిన కారు - 9 మంది దుర్మరణం

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (11:43 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. చంబల్ నదిలో కారు బోల్తాపడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోరం శనివారం రాత్రి జరిగింది. పెళ్లి ఊరేగింపుతో వెళుతున్న కారు ఒకటి అతివేగం కారణంగా నయాపురా సమీపంలోని చంబల్ నదిలోకి దూసుకెళ్లింది. 
 
ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వరుడు సహా తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. వీరంతా వధువు ఇంటికి వివాహానికి వెళుతుండగా ఈ ఘోరం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో కారులోని తొమ్మిది మంది చనిపోయారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments