చంబల్ నదిలోపడిన కారు - 9 మంది దుర్మరణం

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (11:43 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. చంబల్ నదిలో కారు బోల్తాపడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోరం శనివారం రాత్రి జరిగింది. పెళ్లి ఊరేగింపుతో వెళుతున్న కారు ఒకటి అతివేగం కారణంగా నయాపురా సమీపంలోని చంబల్ నదిలోకి దూసుకెళ్లింది. 
 
ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వరుడు సహా తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. వీరంతా వధువు ఇంటికి వివాహానికి వెళుతుండగా ఈ ఘోరం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో కారులోని తొమ్మిది మంది చనిపోయారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments