Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంబల్ నదిలోపడిన కారు - 9 మంది దుర్మరణం

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (11:43 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. చంబల్ నదిలో కారు బోల్తాపడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోరం శనివారం రాత్రి జరిగింది. పెళ్లి ఊరేగింపుతో వెళుతున్న కారు ఒకటి అతివేగం కారణంగా నయాపురా సమీపంలోని చంబల్ నదిలోకి దూసుకెళ్లింది. 
 
ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వరుడు సహా తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. వీరంతా వధువు ఇంటికి వివాహానికి వెళుతుండగా ఈ ఘోరం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో కారులోని తొమ్మిది మంది చనిపోయారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments