Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నతల్లిపై నీచానికి ఒడిగట్టిన కుమారుడు.. నగ్న ఫోటోలను వాట్సాప్ గ్రూపులో పెట్టి?

Webdunia
మంగళవారం, 19 మే 2020 (16:46 IST)
ఆధునిక పోకడల కారణంగా మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. కన్నతల్లిపై ఓ ప్రబుద్ధుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆస్తి కోసం కన్నతల్లి  నగ్న చిత్రాలను వాట్సాప్ గ్రూపులో పంచి నీచానికి ఒడిగట్టాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌కు చెందిన ఓ 75ఏళ్ల వద్ధురాలి భర్త 22 రోజుల క్రితమే మరణించాడు. 
 
అప్పటినుంచి ఆస్తి తన పేరున రాయాలంటూ ఆమె 50 ఏళ్ల కుమారుడు తల్లిని పీక్కుతినడం మొదలెట్టాడు. ఈ క్రమంలో మే 13న పనిలో నిమగ్నమైన తల్లిపై ఏదో ద్రవ పదార్థం చల్లాడు. దీంతో ఆమె చర్మంపై దురద మొదలవగా, వెంటనే స్నానానికి వెళ్లి బట్టలు మార్చుకుంది. దీన్నంతటినీ ఆమె కుమారుడు దొంగచాటుగా ఫొటోలు తీశాడు. 
 
అనంతరం ఆమె నగ్న ఫొటోలను వాట్సాప్‌లో బంధువులకు పంపించి బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. ఆస్తి పత్రాలపై సంతకం పెట్టాలంటూ వేధించాడు. కొడుకు చేసిన నీచపనికి ఆక్రోశం చెందిన తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

Danger Boys: మరో మంజమల్ బాయ్స్ ఈ డేంజర్ బాయ్స్

Kamal: మణిరత్నం బర్త్ డే గా థగ్ లైఫ్ నుంచి విశ్వద నాయక సాంగ్ రిలీజ్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments