Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పు చెల్లించలేక పుట్టిన పసికందును వడ్డీ వ్యాపారికిచ్చారు

రాజస్థాన్ రాష్ట్రంలో విషాదకర సంఘటన ఒకటి జరిగింది. తీసుకున్న అప్పు చెల్లించలేక అప్పుడే పుట్టిన పసికందును వడ్డీ వ్యాపారికి ఇచ్చిన హృదయ విదారక ఘటన చోటుచేసుకున్నది. అప్పుతో పాటు.. వడ్డీ చెల్లించలేక పేగు త

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2016 (10:39 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో విషాదకర సంఘటన ఒకటి జరిగింది. తీసుకున్న అప్పు చెల్లించలేక అప్పుడే పుట్టిన పసికందును వడ్డీ వ్యాపారికి ఇచ్చిన హృదయ విదారక ఘటన చోటుచేసుకున్నది. అప్పుతో పాటు.. వడ్డీ చెల్లించలేక పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను ఇచ్చారు. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
రాజస్థాన్ రాష్ట్రంలోని టోంక్ జిల్లాలో కలురాం అనే వ్యక్తి బాలురాం అనే వ్యాపారి వద్ద రూ.20 వేల నగదు అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు తిరిగి చెల్లించలేనని ఈ యేడాది ఏప్రిల్ 11వ తేదీన తన భార్యతో కలిసి వెళ్లి వ్యాపారి బాలురాంకు కొడుకును ఇచ్చాడు. 
 
ఆ పసికందును ఏం చేయాలో తెలియని వడ్డీవ్యాపారి శిశుసంరక్షణ కేంద్రానికి అప్పగించి జరిగిన ఉదంతాన్ని వారికి వివరించారు. ఆ చిన్నారికి సంరక్షణ కేంద్రం సిబ్బంది బర్ధన్ అనే పేరు పెట్టారు. ఆ బాలుడి తల్లిదండ్రుల ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని శిశుసంరక్షణ అధ్యక్షురాలు మాయ సుబల్కా తెలిపారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments