Webdunia - Bharat's app for daily news and videos

Install App

9వ తరగతి విద్యార్థినిపై 12 క్లాస్ మైనర్ బాలుడు అత్యాచారం...

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (09:23 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని దుర్గాపూర్ జిల్లాలో దారుణం జరిగింది. తొమ్మిదో తరగతి విద్యార్థినిపై 12వ తరగతి చదువుతున్న మైనర్ బాలుడు అత్యాచారం చేశాడు. ఆ విద్యార్థిని బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 24వ తేదీన బిచివారాలోని ఓ స్కూల్‌లో మధ్యాహ్న భోజనానికి గంట కొట్టారు. అపుడు 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఒకరు భోజనం చేయడానికి తరగతి గది నుంచి బయటకు వచ్చింది.
 
అప్పటికే అక్కడ చేరిన 12వ తరగతి బాలుడు ఒకడు ఆ బాలికను బలవంతంగా తన బైకుపై ఎక్కించుకుని స్కూలుకు దూరంగా ఉన్న ఓ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై గంటల తరబడి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత సాయంత్రం తీసుకొచ్చి ఇంటివద్ద వదలిపెట్టాడు. 
 
అయితే, ఆ బాలికకు రక్తస్రావం కావడాన్ని గమనించిన తల్లి నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయగా, బాధిత బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడితో పాటు అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకుని ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments