Webdunia - Bharat's app for daily news and videos

Install App

9వ తరగతి విద్యార్థినిపై 12 క్లాస్ మైనర్ బాలుడు అత్యాచారం...

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (09:23 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని దుర్గాపూర్ జిల్లాలో దారుణం జరిగింది. తొమ్మిదో తరగతి విద్యార్థినిపై 12వ తరగతి చదువుతున్న మైనర్ బాలుడు అత్యాచారం చేశాడు. ఆ విద్యార్థిని బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 24వ తేదీన బిచివారాలోని ఓ స్కూల్‌లో మధ్యాహ్న భోజనానికి గంట కొట్టారు. అపుడు 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఒకరు భోజనం చేయడానికి తరగతి గది నుంచి బయటకు వచ్చింది.
 
అప్పటికే అక్కడ చేరిన 12వ తరగతి బాలుడు ఒకడు ఆ బాలికను బలవంతంగా తన బైకుపై ఎక్కించుకుని స్కూలుకు దూరంగా ఉన్న ఓ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై గంటల తరబడి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత సాయంత్రం తీసుకొచ్చి ఇంటివద్ద వదలిపెట్టాడు. 
 
అయితే, ఆ బాలికకు రక్తస్రావం కావడాన్ని గమనించిన తల్లి నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయగా, బాధిత బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడితో పాటు అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకుని ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments