Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొద్దస్తమానం స్మార్ట్ ఫోన్ చూసిన బాలుడు... మెమెరీ లాస్... ఎక్కడ?

Webdunia
గురువారం, 13 జులై 2023 (09:53 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. పొద్దస్తమానం అదేపనిగా స్మార్ట్ ఫోన్‌ చూస్తూ గడిపిన ఓ బాలుడికి మెమరీ లాస్ అయింది. ఆ బాలుడి వయసు పదేళ్లు. ఇపుడు మతిస్థిమితం కోల్పోయాడు. ఈ ఘటన రాష్ట్రంలోని అల్వార్‌లో వెలుగు చూసింది. 
 
సాధారణంగా స్మార్ట్ ఫోన్లు ఇవ్వకుంటే చిన్నారులు మారాం చేస్తుంటారు. కాస్త ఎదిగిన పిల్లలు అయితే ప్లే స్టోర్ల నుంచి వివిధ రకాలన ఆటలు డౌన్‌లోడ్ చేసుకుని పొద్దస్తమానం ఆడుతూనే ఉంటారు. స్మార్ట్ ఫోనే తమ లోకంగా జీవిస్తుంటారు. ఇలా స్మార్ట్‌ ఫోన్లకు బానిసైన కొందరు పిల్లలు అరుదైన వ్యాధుల బారినపడుతున్నారు. 
 
తాజాగా ఆల్వార్‌కు చెందిన బాలుడు ఇదేవిధంగా మతిస్థిమితం కోల్పోయాడు. అతనికి ప్రత్యేక పాఠశాలలోని నిపుణుల సాయంతో చికిత్స అందిస్తున్నారు. ఈ బాలుడు పొద్దస్తమానం స్మార్ట్ ఫోనులో ఫ్రీపైర్ ఆటలోనే గడిపేవాడని తల్లిదండ్రులు తెలిపారు. ఇలా ఆడుతూ ఆడుతూ ఓ సారి కిందపడిపోయాడని, దాన్ని తట్టుకోలేక మతిస్థిమితం కోల్పోయినట్టు చెప్పాడు. ప్రత్యేకంగా భౌతిక ఆటలు, ఆడిస్తూ, అతడికి నయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చికిత్స అందిస్తున్న మానసికనిపుణులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments