Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మోడీ ముక్త్" భారత్ కావాలి : ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌థాక్రే

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్‌థాక్రే విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ తన వ్యక్తిగత అజెండాను అమలు చేస్తూ ఏకంగా దేశాన్నే తప్పుదారి పట్టిస

Webdunia
మంగళవారం, 20 మార్చి 2018 (09:31 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్‌థాక్రే విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ తన వ్యక్తిగత అజెండాను అమలు చేస్తూ ఏకంగా దేశాన్నే తప్పుదారి పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు.
 
అంతేకాకుండా, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వ తప్పుడు వాగ్దానాలతో దేశం విసిగిపోయిందన్నారు. అందుకే 2019 ఎన్నికల్లో మోడీ లేని భారత్ ‌(మోడీ ముక్త్‌ భారత్‌) రావాలి. దానికోసం ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు. 
 
కాగా, రాజ్‌థాక్రే ఇటీవల మరణించిన బాలీవుడ్ నటి శ్రీదేవి భౌతికకాయంపై త్రివర్ణ పతాకం ఉంచడాన్ని కూడా తప్పుబట్టిన విషయం తెల్సిందే. నటిగా ఒక్కరికీ అభిమానం ఉందనీ, కానీ శ్రీదేవి దేశానికి ఏం చేసిందంటూ వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments