Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మోడీ ముక్త్" భారత్ కావాలి : ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌థాక్రే

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్‌థాక్రే విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ తన వ్యక్తిగత అజెండాను అమలు చేస్తూ ఏకంగా దేశాన్నే తప్పుదారి పట్టిస

Webdunia
మంగళవారం, 20 మార్చి 2018 (09:31 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్‌థాక్రే విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ తన వ్యక్తిగత అజెండాను అమలు చేస్తూ ఏకంగా దేశాన్నే తప్పుదారి పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు.
 
అంతేకాకుండా, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వ తప్పుడు వాగ్దానాలతో దేశం విసిగిపోయిందన్నారు. అందుకే 2019 ఎన్నికల్లో మోడీ లేని భారత్ ‌(మోడీ ముక్త్‌ భారత్‌) రావాలి. దానికోసం ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు. 
 
కాగా, రాజ్‌థాక్రే ఇటీవల మరణించిన బాలీవుడ్ నటి శ్రీదేవి భౌతికకాయంపై త్రివర్ణ పతాకం ఉంచడాన్ని కూడా తప్పుబట్టిన విషయం తెల్సిందే. నటిగా ఒక్కరికీ అభిమానం ఉందనీ, కానీ శ్రీదేవి దేశానికి ఏం చేసిందంటూ వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments