Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ జోడో యాత్ర: రాజస్థానీ మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన ప్రియాంక గాంధీ

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (09:12 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర రాజస్థాన్ చేరింది. సోమవారం బుండీ జిల్లా నుండి "భారత్ జోడో యాత్ర" పునఃప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, వారి కుమార్తె సోదరుడు, పార్టీ ఎంపీ రాహుల్ గాంధీతో చేరారు.
 
మహిళా సాధికారత సందేశాన్ని ప్రచారం చేయడం కోసం పార్టీ కార్యకర్తలు, సమీప జిల్లాల నుండి వందలాది మంది మహిళలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలతో చేరారు. 
 
ఈ వీడియోలో, ప్రియాంక రాజస్థానీ మహిళలతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించింది.ఈ వీడియో వైరల్‌గా మారింది. 3,570 కిలోమీటర్ల యాత్ర ప్రధాన లక్ష్యం భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడమేనని ప్రియాంకా గాంధీ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments