Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు.. స్పందించిన రాహుల్ గాంధీ

సెల్వి
శనివారం, 21 సెప్టెంబరు 2024 (18:46 IST)
లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు పదార్థాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు వెల్లడించడంతో ఇప్పుడు యావత్ భారతదేశం తిరుమల లడ్డూ అంశంపై చర్చనీయాంశమైంది. కేంద్ర పెద్దలు కూడా దీనిపైనే స్పందిస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. ఈ వ్యవహారంపై ఎవరినీ నిందించలేమనీ, ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
''తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఆలయంలో ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. శ్రీవారికి దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది భక్తులున్నారు. ఈ సమస్య ప్రతి భక్తుడిని బాధపెడుతుంది. దీనిపై క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. భారతదేశంలోని అధికారులు మన మతపరమైన ప్రదేశాల పవిత్రతను కాపాడాలి." అని రాహుల్ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments