Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు.. స్పందించిన రాహుల్ గాంధీ

సెల్వి
శనివారం, 21 సెప్టెంబరు 2024 (18:46 IST)
లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు పదార్థాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు వెల్లడించడంతో ఇప్పుడు యావత్ భారతదేశం తిరుమల లడ్డూ అంశంపై చర్చనీయాంశమైంది. కేంద్ర పెద్దలు కూడా దీనిపైనే స్పందిస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. ఈ వ్యవహారంపై ఎవరినీ నిందించలేమనీ, ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
''తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఆలయంలో ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. శ్రీవారికి దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది భక్తులున్నారు. ఈ సమస్య ప్రతి భక్తుడిని బాధపెడుతుంది. దీనిపై క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. భారతదేశంలోని అధికారులు మన మతపరమైన ప్రదేశాల పవిత్రతను కాపాడాలి." అని రాహుల్ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments