Webdunia - Bharat's app for daily news and videos

Install App

లడ్డూపై ఉత్కంఠ.. తిరుమలలో మహాశాంతి యాగం - టీటీడీ కీలక నిర్ణయం

సెల్వి
శనివారం, 21 సెప్టెంబరు 2024 (17:37 IST)
తిరుమల లడ్డూపై ఉత్కంఠ కొనసాగుతుండగా, తిరుమల ఆలయ పవిత్రతను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు అత్యవసరంగా సమావేశం జరుగనుంది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఈఓ శ్యామలరావు నేతృత్వంలో ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా సోమవారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించనున్నట్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో వేణుగోపాల దీక్షితులు, నలుగురు ఆగమ సలహాదారులు, అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి మరియు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 
 
అందరూ ఆలయ ప్రసాదాల సమగ్రతను, స్వచ్ఛతను పునరుద్ధరించడంపై దృష్టి సారించారు. తిరుపతి లడ్డూ వివాదాన్ని తక్షణమే పరిష్కరించాల్సిన నేపథ్యంలో యాగాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Devara: 28న జపాన్‌లో దేవర: పార్ట్ 1 విడుదల.. ఎన్టీఆర్‌కు జపాన్ అభిమానుల పూజలు (video)

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

Yash: వచ్చే ఏడాది మార్చిలో రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్

Vijay Deverakonda: కింగ్ డమ్ సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్తున్న విజయ్ దేవరకొండ

Madhumita : శివ బాలాజీ, మధుమిత నటించిన జానపద గీతం గోదారికే సోగ్గాన్నే విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments