Webdunia - Bharat's app for daily news and videos

Install App

లడ్డూపై ఉత్కంఠ.. తిరుమలలో మహాశాంతి యాగం - టీటీడీ కీలక నిర్ణయం

సెల్వి
శనివారం, 21 సెప్టెంబరు 2024 (17:37 IST)
తిరుమల లడ్డూపై ఉత్కంఠ కొనసాగుతుండగా, తిరుమల ఆలయ పవిత్రతను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు అత్యవసరంగా సమావేశం జరుగనుంది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఈఓ శ్యామలరావు నేతృత్వంలో ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా సోమవారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించనున్నట్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో వేణుగోపాల దీక్షితులు, నలుగురు ఆగమ సలహాదారులు, అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి మరియు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 
 
అందరూ ఆలయ ప్రసాదాల సమగ్రతను, స్వచ్ఛతను పునరుద్ధరించడంపై దృష్టి సారించారు. తిరుపతి లడ్డూ వివాదాన్ని తక్షణమే పరిష్కరించాల్సిన నేపథ్యంలో యాగాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments