Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై క్వీన్స్‌లాండ్‌లో ఫ్రీ ఫాల్ టవర్ ఊడిపడింది...(video)

Webdunia
శుక్రవారం, 21 జూన్ 2019 (15:05 IST)
తమిళనాడు రాజధాని నగరం చెన్నైలోని క్వీన్స్ లాండ్ అమ్యూజ్‌మెంట్ పార్కులో రాట్నం తెగి పడిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు గాయాలపాలైనారు. వివరాల్లోకి వెళితే.. పూందమల్లికి తర్వాత పళంజూర్ ప్రాంతానికి చెందిన ఈ పార్కులో రాట్నం తెగి పడి ప్రమాదానికి గురైంది. ఈ పార్కులో ''ఫ్రీ ఫాల్ టవర్'' అనే రైడ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
ఈ పార్కుకు భారీ సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. ఈ రైడ్‌ అంటే చాలామంది ఇష్టపడుతారు. ఈ నేపథ్యంలో బుధవారం ఈ రాట్నంలో ప్రజలు ఎక్కారు. రాట్నంలో ఆడుకుంటుండగా.. రాట్నంలోని ఇనుము కమ్మీలు తెగి కిందపడ్డాయి. 
 
ఈ ప్రమాదం రాట్నం కిందికి దిగుతుండగా జరగడంతో ప్రజలు తేలికపాటి గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీంతో ఈ పార్కును మూతపెట్టాల్సిందిగా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments