Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో వివాదంలో కేంద్ర మంత్రి: జర్నలిస్టుపై బూతులు తిడుతూ దాడి

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (18:55 IST)
కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా మరో వివాదంలో చిక్కుకున్నారు. లఖీంపూర్ ఖేరీకి వచ్చిన సందర్భంగా అజయ్ మిశ్రా జర్నలిస్టు పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఓ జర్నలిస్టు లఖీంపూర్ కేసును ప్రస్తావిస్తూ మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాతోపాటు సిట్ దర్యాప్తు విచారణ గురించి ప్రశ్న అడిగారు.
 
దీంతో సహనం కోల్పోయిన అజయ్ మిశ్రా.. ఆ విలేకరిని బూతులు తిట్టారు. మైకులు లాక్కొని జర్నలిస్టులపై దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
కాగా.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా లఖీంపూర్ ఖేరీలో నిరసనలు చేస్తున్న రైతులపై వాహనం దూసుకెళ్లిన ఘటనలో ఐదు
Ajay Mishra
గురు అన్నదాతలు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

తర్వాతి కథనం
Show comments