Webdunia - Bharat's app for daily news and videos

Install App

#PunjabElection2017 : కాంగ్రెస్ ముందంజ... సిద్ధూ లీడింగ్ ... ఆప్ ఆశలు గల్లంతు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ఐదు రాష్ట్రాలకుగాను మూడు రాష్ట్రాల్లో ముందంజలో ఉంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవాల్ల

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (09:58 IST)
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ఐదు రాష్ట్రాలకుగాను మూడు రాష్ట్రాల్లో ముందంజలో ఉంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవాల్లో బీజేపీ దూసుకెళుతోంది. అయితే, పంజాబ్ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ - ఆప్‌ల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టుగా సాగుతోంది. 
 
ఇప్పటివరకు వెల్లడైన ప్రాథమిక ట్రెండ్ మేరకు మొత్తం 117 సీట్లున్న పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 60 చోట్ల, ఆమ్ ఆద్మీ పార్టీ 23, బీజేపీ కూటమి 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. దీంతో పంజాబ్ రాష్ట్రం మరోమా
రు కాంగ్రెస్ పార్టీ వశం కానుంది. 
 
కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవజ్యోత్ సింగ్ సిద్దూ ఆధిక్యంలో దూసుకెళుతుండగా, కాంగ్రెస్ సీఎం అభ్యర్థి వెనుకంజలో ఉన్నారు. అలాగే, లంబి స్థానంలో సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తంమీద పంజాబ్‌లో కాంగ్రెస్-ఆప్ మధ్య హోరా హోరీ పోరు నడుస్తోంది.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments