Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినీతి కేసులో ఐఏఎస్ అరెస్టు - మనస్తాపంతో కొడుకు ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 26 జూన్ 2022 (11:13 IST)
పంజాబ్ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. అవినీతి కేసులో ఐఏఎస్ అధికారి అరెస్టు అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన కుమారుడు తీవ్ర మనస్తాపానికిగురై ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి తుపాకీతోనే కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చండీఘడ్‌‍లో వెలుగు చూసింది. 
 
గత 2008 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సంజయ్ పోప్లీ పంజాబ్‌లో అధికారిగా ఉన్నారు. ఈయనను ఓ అవినీతి కేసులో ఇటీవల పంజాబ్ విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. ఈయన రిమాండ్ ముగియనుంది. 
 
ఈ క్రమంలో ఆయన నివాసంలో తనిఖీలు చేసేందుకు విజిలెన్స్ అధికారులు ఆయన నివాసానికి బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న ఐపీఎస్ అధికారి సంజయ్ పొప్లీ తనయుడు కార్తీక్ పొప్లీ తన తండ్రి తుపాకీ తీసుకుని తనను తాను కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ విషాద ఘటనతో పొప్లీ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. విజిలెన్స్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజిలెన్స్ అధికారులో తమ కుమారుడిని పొట్టనబెట్టుకున్నారంటూ ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments