Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినీతి కేసులో ఐఏఎస్ అరెస్టు - మనస్తాపంతో కొడుకు ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 26 జూన్ 2022 (11:13 IST)
పంజాబ్ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. అవినీతి కేసులో ఐఏఎస్ అధికారి అరెస్టు అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన కుమారుడు తీవ్ర మనస్తాపానికిగురై ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి తుపాకీతోనే కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చండీఘడ్‌‍లో వెలుగు చూసింది. 
 
గత 2008 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సంజయ్ పోప్లీ పంజాబ్‌లో అధికారిగా ఉన్నారు. ఈయనను ఓ అవినీతి కేసులో ఇటీవల పంజాబ్ విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. ఈయన రిమాండ్ ముగియనుంది. 
 
ఈ క్రమంలో ఆయన నివాసంలో తనిఖీలు చేసేందుకు విజిలెన్స్ అధికారులు ఆయన నివాసానికి బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న ఐపీఎస్ అధికారి సంజయ్ పొప్లీ తనయుడు కార్తీక్ పొప్లీ తన తండ్రి తుపాకీ తీసుకుని తనను తాను కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ విషాద ఘటనతో పొప్లీ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. విజిలెన్స్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజిలెన్స్ అధికారులో తమ కుమారుడిని పొట్టనబెట్టుకున్నారంటూ ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments