Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్‌లో కల్తీ మద్యం తాగి 14 మంది మృతి

ఠాగూర్
మంగళవారం, 13 మే 2025 (10:25 IST)
పంజాబ్‌లో ఘోరం జరిగింది. కల్తీ మద్యం తాగి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పలువురు నిందితులు అదుపులోకి తీసుకున్నారు.
 
అధికారులు తెలిపిన వివరాల మేరకు.. అమృతసర్‌లోని మజితా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో కల్తీ మద్యం తాగి పలువురు మృతి చెందారు. మరో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే చర్యలు తీసుకుని ప్రధాన నిందితుడైన ప్రబ్జీత్‌ సింగ్‌తో పాటు మరికొంతమందిని అరెస్టు చేశారు. విచారణ సమయంలో సహబ్ సింగ్ అనే మరో నిందితుడి పేరు వెల్లడైంది. 
 
అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడి నుంచి ఈ మద్యాన్ని తీసుకొచ్చారనే దానిపై విచారణ జరుపుతున్నారు. ఇదే మద్యం తాగిన మరికొంతమందిని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. కల్తీ మద్యం తయారీదారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ కేసుపై రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: రామ్ చరణ్, కార్తీలతో సినిమాలు చేయనున్న సమంత

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments