Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

సెల్వి
గురువారం, 19 డిశెంబరు 2024 (19:29 IST)
Woman
పూణేలో బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళ గురువారం ఒక వ్యక్తి తనను అనుచితంగా తాకాడని ఆరోపిస్తూ కనీసం 25 సార్లు చెంపదెబ్బ కొట్టింది. ఆ మహిళ అతనిని పదే పదే హెచ్చరించినప్పటికీ, నేరస్థుడు ఆమెను వేధిస్తూనే ఉన్నాడు. అయితే, ఆ మహిళ జంకకుండా.. పక్కకు పోకుండా నిర్భయంగా తన తరపున నిలబడి, వేధించిన వ్యక్తి కాలర్ పట్టుకుని చెంపదెబ్బ కొట్టడం ప్రారంభించింది. 
 
బాధితురాలు, షిర్డీకి చెందిన పీటీ టీచర్ ప్రియా లష్కరే అని తేలింది. తన భర్త, బిడ్డతో బస్సులో ప్రయాణిస్తుండగా. ప్రయాణంలో, బాగా తాగిన మత్తులో ఉన్న వ్యక్తి ఆమెను వేధించడం ప్రారంభించాడు. అలాంటి ప్రవర్తనను సహించేది లేదనుకుని నిశ్చయించుకున్న ప్రియా.. వేధించిన వ్యక్తికి చుక్కలు చూపించింది. కోపాన్ని నియంత్రించుకోలేకపోయింది. ఏకంగా 25 సార్లు చెంపచెల్లుమనిపించింది.

తర్వాత శనివర్వాడ సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు అతడిని లాక్కెళ్లింది. ఈ సంఘటనపై ప్రియా మాట్లాడుతూ..  వేధింపులు, హింసను భరించాల్సిన అవసరం మహిళలకు లేదని.. మహిళలు కలిసి నిలబడినప్పుడే అలాంటి నేరాలను ఆపగలం" అని ఆమె వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments