పూణెలో మహిళా టెక్కీపై దారుణ హత్య.. కత్తితో పొడిచి పారిపోయిన అగంతకుడు

మహారాష్ట్రలోని పూణెలో దారుణం జరిగింది. మహిళా టెక్కీ హత్యకు గురైంది. ఆమెను 23 ఏళ్ళ అంతారా దాస్‌‌గా గుర్తించారు. కోల్‌కతాకు చెందిన ఈమె శుక్రవారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో తన ఆఫీసులో డ్యూటీ ముగించుకుని ఇం

Webdunia
ఆదివారం, 25 డిశెంబరు 2016 (14:32 IST)
మహారాష్ట్రలోని పూణెలో దారుణం జరిగింది. మహిళా టెక్కీ హత్యకు గురైంది. ఆమెను 23 ఏళ్ళ అంతారా దాస్‌‌గా గుర్తించారు. కోల్‌కతాకు చెందిన ఈమె శుక్రవారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో తన ఆఫీసులో డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా.. ఓ దుండగుడు కత్తితో ఆమెను వెంబడించాడు. తనను రక్షించాలంటూ అంతారాదాస్ పరుగెత్తగా.. ఆ దుండగుడు ఒక చోట ఆపి ఆమెతో వాగ్వాదానికి దిగాడని.. ఒక దశలో కత్తితో ఆమె మెడ, చేతిపై తీవ్రంగా గాయపరచి పరారయ్యాడు.
 
ఆ తర్వాత స్థానికులు ఆ మహిళా టెక్కీని గుర్తించి... అంతారా దాస్‌ను దగ్గరిలోని ధన్వంతరి ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్టు డాక్టర్లు వెల్లడించారు. అంతారా దాస్ ఐడెంటిటీ కార్డు ఆధారంగా పోలీసులు ఆమె తలిదండ్రులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీ అభిమానం ఉన్నంతవరకు నన్ను ఎవరూ ఏమీ చేయలేరు : మంచు మనోజ్

Prabhas: రాజా సాబ్ నుంచి సహన సహన..సింగిల్ రిలీజ్ - సంక్రాంతిసందడి కి రెడీగా వుండండి

జబర్దస్త్ నుంచి అందుకే వచ్చేశాను.. రష్మీ-సుధీర్ లవ్ ట్రాక్ గురించి చమ్మక్ చంద్ర ఏమన్నారు?

Vaishnavi: పురుష: నుంచి హీరోయిన్ వైష్ణవి పాత్ర ఫస్ట్ లుక్

ఛాంపియన్ కథ విన్నప్పుడు ఎమోషనల్ గా అనిపించింది : అనస్వర రాజన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

దేశ తొలి మిస్ ఇండియా మెహర్ ఇకలేరు...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

తర్వాతి కథనం
Show comments