Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసదుద్దీన్ ఒవైసీ‌పై ఢిల్లీ పోలీసులు సీరియస్

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (17:26 IST)
ఎంఐఎం నేత అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ద్వేష పూరిత సందేశాలను వ్యాప్తి చేయడం, వివిధ సమూహాలను రెచ్చగొట్టడంపై ఢిల్లీ పోలీసులు సీరియస్ కావడంతో పాటు కేసును నమోదు చేశారు.
 
అంతేగాకుండా శాంతి భద్రతలను విఘాతం కల్పించేలా ప్రసంగాలు చేయడం వంటి పలు ఆరోపణలపై ఓవైసీ పాటు, పలువురిపై ఢిల్లీ పోలీసులు ఐఎఫ్ఎస్ఎస్ఓ ఎఫ్ఐఆర్ యూనిట్ కేసు బుక్ చేసింది. అయితే, పోలీసులు, ఎఫ్‌ఐఆర్‌లో స్వామి యతి నరసింహానందపై కూడా కేసును బుక్ చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments