Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసదుద్దీన్ ఒవైసీ‌పై ఢిల్లీ పోలీసులు సీరియస్

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (17:26 IST)
ఎంఐఎం నేత అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ద్వేష పూరిత సందేశాలను వ్యాప్తి చేయడం, వివిధ సమూహాలను రెచ్చగొట్టడంపై ఢిల్లీ పోలీసులు సీరియస్ కావడంతో పాటు కేసును నమోదు చేశారు.
 
అంతేగాకుండా శాంతి భద్రతలను విఘాతం కల్పించేలా ప్రసంగాలు చేయడం వంటి పలు ఆరోపణలపై ఓవైసీ పాటు, పలువురిపై ఢిల్లీ పోలీసులు ఐఎఫ్ఎస్ఎస్ఓ ఎఫ్ఐఆర్ యూనిట్ కేసు బుక్ చేసింది. అయితే, పోలీసులు, ఎఫ్‌ఐఆర్‌లో స్వామి యతి నరసింహానందపై కూడా కేసును బుక్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా కాంబినేషన్ షురూ

హైలెస్సో హైలెస్సా అంటూ పాడుకుంటున్న నాగ చైతన్య, సాయి పల్లవి

చిలుకూర్ బాలాజీని దర్శించుకున్న ప్రియాంకా చోప్రా

Venu Swamy: నాగ చైతన్య-శోభితలకు వేణు స్వామి క్షమాపణలు.. ఇకపై నోరెత్తను

యూఫోరియా మ్యూజికల్ నైట్ లో ప్రతి ఒక్క రూపాయి సమాజ సేవకే : నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేస్తే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

పాండ్స్ యూత్‌ఫుల్ మిరాకిల్ రేంజ్ లాంచ్

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments