Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపల పులుసు కోసం అత్తాకోడళ్ల రచ్చ.. చివరికి ఇద్దరు పిల్లల్ని?

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (14:54 IST)
అత్త కోడళ్ల మధ్య చేపల పులుసుపై జరిగిన వివాదం.. ఓ కుటుంబాన్నే బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే.. విలుప్పురం జిల్లా, దిండివనం సందై మేడు ప్రాంతానికి చెందిన ప్రభుకు అమ్ముతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు వున్నారు. ప్రభుతో అతని తండ్రి మీనా వుంటున్నారు. రెండు నెలల క్రితం అనారోగ్య సమస్యల కారణంగా ప్రభు మరణించాడు. 
 
ఈ నేపథ్యంలో అమ్ము తన కుమారులతో కలిసి అత్తతో వుంటుంది. ఆదివారం అమ్ముతో చేపలు పులుసు కావాలని అత్త అడిగింది. చేపల పులుసుతో ఇద్దరి మధ్య జగడం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన అమ్ము.. తన కుమారులిద్దరికీ విషం ఇచ్చి.. తాను కూడా తాగింది. 
 
ఈ ఘటనలో అమ్మ కుమారులిద్దరూ చనిపోగా, అమ్ము పరిస్థితి విషమంగా వుందని వైద్యులు చెప్తున్నారు. చేపల పులుసు కోసం ఓ కుటుంబమే బలైపోయిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments