Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంటర్ ది డాటర్ : క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రియాంకా...

Priyanka Gandhi
Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (13:17 IST)
యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. ఆమెను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగానికి ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ప్రియాంకా గాంధీ వచ్చే ఫిబ్రవరిలో బాధ్యతలు స్వీకరించనున్నారు. 
 
అలాగే, యూపీ వెస్ట్ విభాగం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా జ్యోతిరాదిత్య సింథియాను నియమించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కేసీ వేణుగోపాల్, హర్యానా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా గులాం నబీ ఆజాద్‌ను నియమించారు. మరో రెండు మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న తరుణంలో రాహుల్ గాంధీ తన మార్కు రాజకీయాలకు తెరదీశారు. ఇందులోభాగంగా, తన సోదరి ప్రియాంకా గాంధీని క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Leven: నవీన్ చంద్ర నటించిన లెవెన్.. మే నెలలో సిద్ధం అవుతోంది

Shaaree :: రామ్ గోపాల్ వర్మ శాడిజం ప్రేమకథ - శారీ మూవీ రివ్యూ

వరుణ్ తేజ్ లాంచ్ చేసిన చౌర్య పాఠం లో ఒక్కసారిగా సాంగ్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments