Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలు చనిపోతున్నా పన్నుల మోత కొనసాగుస్తున్నారు : ప్రియాంకా

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (12:59 IST)
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంకా గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా పన్నుల బాదుడుకు స్వస్తి చెప్పడం లేదన్నారు. ముఖ్యంగా, కోవిడ్ సంబంధిత చికిత్స‌లో వినియోగిస్తున్న వైద్య ప‌రిక‌రాలు, మందుల‌పై జీఎస్టీ మోత మోగిస్తున్నారన్నారు. 
 
త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఆమె ఇదే అంశంపై ట్వీట్ చేశారు. కోవిడ్‌పై పోరాటంలో ప్రాణాలు కాపాడుతున్న అన్ని ర‌కాల వైద్య సామాగ్రి, మందుల‌పై జీఎస్టీ ఎత్తివేసి భారం త‌గ్గించాల‌న్నారు. మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న వేళ మందుల‌పై జీఎస్టీ వ‌సూల్ చేయ‌డం క్రూర‌త్వ‌మే అవుతుంద‌ని ఆమె విమ‌ర్శించారు. 
 
కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నేతృత్వంలో జీఎస్టీ స‌మావేశం కానున్న నేప‌థ్యంలో ప్రియాంకా ఈ ట్వీట్ చేశారు. శానిటైజ‌ర్‌, సోప్‌లు, గ్లౌజ్‌లు, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు, రెమ్‌డెసివిర్ ఇంజెక్ష‌న్లు .. ఇలా అనేక మందులు, సామాగ్రిపై ఉన్న జీఎస్టీని ర‌ద్దు చేయాల‌ని ప్రియాంకా కోరారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments