Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంటల్లో ప్రైవేట్‌ బస్సు.. ఐదుగురు సజీవ దహనం.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (09:52 IST)
కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం సంభవించింది. విజయపుర నుండి 32 మంది ప్రయాణికులతో బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేటు బస్సులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.

నాలుగో నంబరు జాతీయ రహదారిపై హరియూర్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు సజీవ దహనమవగా, మిగిలిన వారికి గాయాలయ్యాయి.

మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ఇంజిన్‌లో లోపం వల్లే బస్సులో మంటలు చెలరేగినట్టు హరియూర్‌ ఎస్‌పి వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సొంత రాష్ట్రంలో రష్మికకు పెరిగిన నిరసనల సెగ!

సర్దార్ 2 కు కార్తి డబ్బింగ్ తో ప్రారంభమయింది

పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు చిరంజీవి విశ్వంభర కు క్లాష్ వస్తుందా ?

Pawan: నేను చచ్చాక ఆయనతో డైరెక్ట్‌ చేస్తా : రామ్‌గోపాల్‌వర్మ

విశాల్‌తో కాదండోయ్.. నాకు నా బాయ్‌ఫ్రెండ్‌తో నిశ్చితార్థం అయిపోయింది.. అభినయ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments