Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంటల్లో ప్రైవేట్‌ బస్సు.. ఐదుగురు సజీవ దహనం.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (09:52 IST)
కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం సంభవించింది. విజయపుర నుండి 32 మంది ప్రయాణికులతో బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేటు బస్సులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.

నాలుగో నంబరు జాతీయ రహదారిపై హరియూర్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు సజీవ దహనమవగా, మిగిలిన వారికి గాయాలయ్యాయి.

మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ఇంజిన్‌లో లోపం వల్లే బస్సులో మంటలు చెలరేగినట్టు హరియూర్‌ ఎస్‌పి వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments