Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూల్ కిచెన్‌లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపాల్.. వీడియో వైరల్

సెల్వి
గురువారం, 18 ఏప్రియల్ 2024 (20:52 IST)
Principal
పాఠాలు నేర్పించాల్సిన టీచర్.. హ్యాపీగా స్కూల్ కిచెన్‌లో ఫేషియల్ చేయించుకుంది. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఒక పాఠశాలలో విద్యార్థులు తమ ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకోవడంలో బిజీగా ఉన్నారు. ఆపై ఈ తతంగాన్ని ఎవరో వీడియో తీసి నెట్టింట పోస్టు చేశారు. 
 
ఉన్నావ్ జిల్లాలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతా సింగ్ విద్యార్థులకు బోధించాల్సి ఉండగా ఫేషియల్ చేయించుకుందని పోలీసు అధికారులు తెలిపారు. బిఘపూర్ బ్లాక్‌లోని దండమౌ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఆహారం వండే ప్రాంతంలో బ్యూటీ ప్రొసీజర్ జరుగుతుండగా, సహాయక ఉపాధ్యాయుడు అనమ్ ఖాన్ దానిని వీడియో తీశారు. ఈ వీడియోలో, షాక్ అయిన టీచర్ కుర్చీలో నుండి హడావిడిగా లేవడం చూడవచ్చు.
 
దండమావు గ్రామంలోని పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్నారని, ఆ సమయంలో పట్టుకున్నప్పుడు దాడి చేశారని ఆ పాఠశాల అసిస్టెంట్ టీచర్ నుంచి ఫిర్యాదు అందిందని, ఈ ఫిర్యాదు ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని బిఘపూర్ సర్కిల్ ఆఫీసర్ మాయా రాయ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

తర్వాతి కథనం
Show comments