Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొదటి రాయి మిస్, రెండో రాయి హిట్: జగన్ రాయి దాడి నిందితుడు

ఐవీఆర్
గురువారం, 18 ఏప్రియల్ 2024 (20:38 IST)
విజయవాడ సింగ్ నగర్‌లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై గులకరాయితో దాడి చేసిన కేసులో నిందితుడు సతీశ్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రాయి దాడి కేసులో దర్యాప్తు చేసిన పోలీసులు సతీష్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించిన అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు.
 
రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై నిందితుడు సతీష్ రెండుసార్లు రాయి విసిరాడు. మొదటిసారి విసిరిన రాయి తగలకుండా మిస్ అయిందనీ, అందువల్ల రెండవసారి మళ్లీ రాయి వేసినట్లు పేర్కొన్నారు. రాయితో ముఖ్యమంత్రి జగన్ పైన దాడి చేయాలని దుర్గారావు అనే వ్యక్తి చెప్పాడనీ, అతడి మాట ప్రకారం దాడి చేసాక తిరిగి అతడికి ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చిందని పేర్కొన్నారు. 
 
మరోవైపు నిందితుడు సతీష్ తల్లి కోర్టు ముందు కన్నీటిపర్యంతమైంది. తమకేమీ తెలియదనీ, రోజు కూలీ చేసుకుని బతుకుతామని అన్నారు. 200 రూపాయల కోసం కక్కుర్తి పడ్డామనీ, ర్యాలీకి వస్తే డబ్బు ఇస్తామంటే వెళ్లామని ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమారుడు లేకపోతే తాము చచ్చిపోతామంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments