Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన ప్రధాని నరేంద్ర మోడీ

Webdunia
శనివారం, 25 నవంబరు 2023 (16:30 IST)
తేజస్ యుద్ధ విమానంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణించారు. బెంగుళూరులోని హెచ్.ఏ.ఎల్‌ను ఆయన శనివారం సందర్శించి, యుద్ధ విమానంలో చక్కర్లు కొట్టారు. ట్విన్ సీటర్ తేజస్ వార్ ఫ్లైట్‌లో జర్నీ చేశారు. ఈ ప్రయాణం తర్వాత ఆయన స్పందిస్తూ, మన స్వదేశీ సామర్థ్యంపై నమ్మకం పెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. 
 
బెంగుళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్.ఏ.ఎల్)ను సందర్శించిన ప్రధాని అక్కడ కొనసాగుతున్న కార్యకలాపాలను, తయారీ యూనిట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ట్విన్ సీటర్ తేజస్ విమానంలో ప్రయాణించాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేశారు. 
 
ఈ సందర్భంగా మోడీ స్పందిస్తూ, తేజస్ ప్రయాణాన్ని విజయవంతంగా ముగించానని చెప్పారు. ఇదొక గొప్ప అనువమని చెప్పారు. మన స్వదేశీ సామర్థ్యంపై తన నమ్మకం మరింత పెరిగిందని చెప్పారు. మన శక్తి సామర్థ్యాల పట్ల గర్వంగా ఉందని, ప్రపంచంలో మనం ఎవరికీ తక్కవ కాదనే విషయాన్ని గర్వంగా చెప్పగలనని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha : త్రిష సంచలనం నిర్ణయం.. సినిమాలను పక్కనబెట్టి విజయ్‌తో పొలిటికల్ జర్నీ?

టికెట్ రేట్లు పెంచడంకంటే కంటెంట్ చిత్రాలు తీయండి : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం : కమీషనర్ సి.వి.ఆనంద్

సంబరాల ఏటిగట్టు సెట్ లో సాయిదుర్గ తేజ్ ఫ్యాన్స్ కు ఏంచెప్పారో తెలుసా

శివరాత్రికి ప్రజ్వల్ దేవరాజ్ రాక్షస సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

తర్వాతి కథనం
Show comments