Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన ప్రధాని నరేంద్ర మోడీ

Webdunia
శనివారం, 25 నవంబరు 2023 (16:30 IST)
తేజస్ యుద్ధ విమానంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణించారు. బెంగుళూరులోని హెచ్.ఏ.ఎల్‌ను ఆయన శనివారం సందర్శించి, యుద్ధ విమానంలో చక్కర్లు కొట్టారు. ట్విన్ సీటర్ తేజస్ వార్ ఫ్లైట్‌లో జర్నీ చేశారు. ఈ ప్రయాణం తర్వాత ఆయన స్పందిస్తూ, మన స్వదేశీ సామర్థ్యంపై నమ్మకం పెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. 
 
బెంగుళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్.ఏ.ఎల్)ను సందర్శించిన ప్రధాని అక్కడ కొనసాగుతున్న కార్యకలాపాలను, తయారీ యూనిట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ట్విన్ సీటర్ తేజస్ విమానంలో ప్రయాణించాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేశారు. 
 
ఈ సందర్భంగా మోడీ స్పందిస్తూ, తేజస్ ప్రయాణాన్ని విజయవంతంగా ముగించానని చెప్పారు. ఇదొక గొప్ప అనువమని చెప్పారు. మన స్వదేశీ సామర్థ్యంపై తన నమ్మకం మరింత పెరిగిందని చెప్పారు. మన శక్తి సామర్థ్యాల పట్ల గర్వంగా ఉందని, ప్రపంచంలో మనం ఎవరికీ తక్కవ కాదనే విషయాన్ని గర్వంగా చెప్పగలనని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments