Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే దేశం ఒకే విద్యావిధానం... ప్రధాని మోదీ వ్యాఖ్య

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (14:29 IST)
కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన నూతన విద్యావిధానంతో విద్యా వ్యవస్థ రూపురేకలు మారిపోనున్నాయని ప్రధాని మోదీ అన్నారు. విస్తృతమైన అధ్యయనం తర్వాతే ఈ విధానాన్ని తీసుకువచ్చామని చెప్పారు. ఈ విద్యావిధానంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరగాలని తెలిపారు. ఈ రోజు ఆయన ఈ విద్యావిధానంపై జాతిని ఉద్దేశించి మాట్లాడారు.
 
కొత్త విద్యా విధానంలో పిల్లలపై పుస్తకాల భారం తగ్గుతుంది. అదే సమయంలో చదువుకోవాలన్న కోరిక వారిలో పెరుగుతుందని మోదీ చెప్పారు. పిల్లల్లో ఆలోచనా శక్తిని, సునిశిత పరిశీలనను పెంచేలా విద్యా విధానం ఉంటుందని తెలిపారు. తమ లక్ష్యాలకు విద్యార్థులు చేరుకునేలా ఉపకరిస్తుంది. నర్సరీ నుంచి పీజీ వరకు సమూలమైన మార్పులను తీసుకోవచ్చామన్నారు.
 
ఒకే దేశం.. ఒకే విద్యా విధానం ఉండాలన్నదే జాతీయ విద్యా విధానం లక్ష్యమన్నారు. కొత్త విద్యా విధానాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని  పిలుపునిచ్చారు. ఈ విధానం విద్యార్థుల నైపుణ్యంపై దృష్టి పెడుతుందని చెప్పారు. కొత్త ఆవిష్కరణలు దిశగా యువత ఆలోచనలు సాగాలన్నారు. కొత్త విద్యా విధానంపై ఎవరూ ఎలాంటి ఆపోహలు పెట్టుకోవద్దని కోరారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments