Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే దేశం ఒకే విద్యావిధానం... ప్రధాని మోదీ వ్యాఖ్య

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (14:29 IST)
కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన నూతన విద్యావిధానంతో విద్యా వ్యవస్థ రూపురేకలు మారిపోనున్నాయని ప్రధాని మోదీ అన్నారు. విస్తృతమైన అధ్యయనం తర్వాతే ఈ విధానాన్ని తీసుకువచ్చామని చెప్పారు. ఈ విద్యావిధానంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరగాలని తెలిపారు. ఈ రోజు ఆయన ఈ విద్యావిధానంపై జాతిని ఉద్దేశించి మాట్లాడారు.
 
కొత్త విద్యా విధానంలో పిల్లలపై పుస్తకాల భారం తగ్గుతుంది. అదే సమయంలో చదువుకోవాలన్న కోరిక వారిలో పెరుగుతుందని మోదీ చెప్పారు. పిల్లల్లో ఆలోచనా శక్తిని, సునిశిత పరిశీలనను పెంచేలా విద్యా విధానం ఉంటుందని తెలిపారు. తమ లక్ష్యాలకు విద్యార్థులు చేరుకునేలా ఉపకరిస్తుంది. నర్సరీ నుంచి పీజీ వరకు సమూలమైన మార్పులను తీసుకోవచ్చామన్నారు.
 
ఒకే దేశం.. ఒకే విద్యా విధానం ఉండాలన్నదే జాతీయ విద్యా విధానం లక్ష్యమన్నారు. కొత్త విద్యా విధానాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని  పిలుపునిచ్చారు. ఈ విధానం విద్యార్థుల నైపుణ్యంపై దృష్టి పెడుతుందని చెప్పారు. కొత్త ఆవిష్కరణలు దిశగా యువత ఆలోచనలు సాగాలన్నారు. కొత్త విద్యా విధానంపై ఎవరూ ఎలాంటి ఆపోహలు పెట్టుకోవద్దని కోరారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

తర్వాతి కథనం
Show comments