Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రపతి ఎన్నికలు : నేడు యశ్వంత్ సిన్హా నామినేషన్

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (09:11 IST)
రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం ప్రతిపక్ష నాయకులు జూన్ 27 ఉదయం 11:30 గంటలకు పార్లమెంట్ అనెక్స్‌లో సమావేశం కానున్నారు. 
 
ఈ నామినేషన్ కార్యక్రమానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తెలంగాణ మంత్రి కేటీఆర్ తదితరులు హాజరుకానున్నారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, ఎన్సీపీ, బీజేపీ వ్యతిరేక పార్టీలు యశ్వంత్ సిన్హాకు మద్దతు పలుకుతున్నాయి. ఆ తర్వాత విపక్ష నేతలతో కలిసి ఆయన నామినేషన్‌ను సమర్పిస్తారు. 
 
కాగా, యశ్వంత్ సిన్హా పాట్నా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసి 1960లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు.1986లో జనతా పార్టీలో చేరి 2018లో బీజేపీని వీడి టీఎంసీలో చేరారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments