రాష్ట్రపతి ఎన్నికలు : నేడు యశ్వంత్ సిన్హా నామినేషన్

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (09:11 IST)
రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం ప్రతిపక్ష నాయకులు జూన్ 27 ఉదయం 11:30 గంటలకు పార్లమెంట్ అనెక్స్‌లో సమావేశం కానున్నారు. 
 
ఈ నామినేషన్ కార్యక్రమానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తెలంగాణ మంత్రి కేటీఆర్ తదితరులు హాజరుకానున్నారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, ఎన్సీపీ, బీజేపీ వ్యతిరేక పార్టీలు యశ్వంత్ సిన్హాకు మద్దతు పలుకుతున్నాయి. ఆ తర్వాత విపక్ష నేతలతో కలిసి ఆయన నామినేషన్‌ను సమర్పిస్తారు. 
 
కాగా, యశ్వంత్ సిన్హా పాట్నా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసి 1960లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు.1986లో జనతా పార్టీలో చేరి 2018లో బీజేపీని వీడి టీఎంసీలో చేరారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NtR: ప్రశాంత్ నీల్ చిత్రం షెడ్యూల్ కు సిద్ధం అవుతున్న ఎన్.టి.ఆర్.

Rajinikanth : ఇద్దరు ఐకాన్లు కలవబోతున్నారు తలైవా173 కు సుందర్ సి.ఫిక్స్

Friday movies: సినిమా ప్రేమికులకు పదికిపైగా కనువిందు చేయనున్న ఈ వారం సినిమాలు

గౌతమి చౌదరి వర్సెస్ ధర్మ మహేష్.. భార్యపై కేసు పెట్టాడు.. కారణం ఏంటంటే?

Sudheer Babu: ఇండస్ట్రీ బ్యాగ్రౌండ్ లేనివారికి కష్టం, అందుకే అలా మాట్లాడా : హీరో సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments