Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన రాష్ట్రపతి

సెల్వి
బుధవారం, 2 అక్టోబరు 2024 (10:59 IST)
President Droupadi Murmu
రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. జాతిపిత గాంధీ అహింస సందేశం, సత్యాన్ని నిలబెట్టడాన్ని దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ నేతలు స్మరించుకున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ముర్ము ఎక్స్ పోస్ట్‌లో జాతిపితకు నివాళులు అర్పిస్తూ సత్యం, అహింసకు మారురూపం అయిన బాపు జీవితం మొత్తం మానవాళికి ఒక ప్రత్యేకమైన సందేశమని అన్నారు.
 
"శాంతి మార్గాన్ని అనుసరించడానికి స్ఫూర్తినిచ్చారు. గాంధీజీ అంటరానితనం, నిరక్షరాస్యత వంటి సామాజిక దురాచారాలను నిర్మూలించడానికి చర్యలు చేపట్టారు. మహిళా సాధికారత కోసం అవిశ్రాంతంగా పోరాడారు. గాంధీజీ శాశ్వతమైన నైతిక సూత్రాలను బోధించారు. అతని పోరాటం బలహీన వర్గాల జీవితాలను ఎంతగానో బలోపేతం చేసింది" అని రాష్ట్రపతి అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments