Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోరున విలపించిన ప్రవీణ్ తొగాడియా... ఎన్‍కౌంటర్ చేస్తారని భయం...

తనను ఎన్‌కౌంటర్ చేయొచ్చు అని విశ్వహిందూ పరిషత్ అగ్రనేత ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు చేశారు. అదీ కూడా కేంద్ర ప్రభుత్వంపైన. హిందూత్వ ఐక్యత గురించి పదేపదే మాట్లాడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం తనను చంపాలని

Webdunia
మంగళవారం, 16 జనవరి 2018 (12:49 IST)
తనను ఎన్‌కౌంటర్ చేయొచ్చు అని విశ్వహిందూ పరిషత్ అగ్రనేత ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు చేశారు. అదీ కూడా కేంద్ర ప్రభుత్వంపైన. హిందూత్వ ఐక్యత గురించి పదేపదే మాట్లాడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం తనను చంపాలని చూస్తోందంటూ ఆయన ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, 'కేంద్ర ప్రభుత్వం నా గొంతు నొక్కాలని ప్రయత్నిస్తోంది. గుజరాత్, రాజస్థాన్ పోలీసులు నన్ను నిరంతరం వెంటాడుతున్నారు. నాపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. రాజస్థాన్ పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికే ఇక్కడకు వచ్చారు. వారు నన్ను ఎన్‌కౌంటర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఉంది అని ఆరోపించారు. 
 
ముఖ్యంగా, గత కొన్ని రోజులుగా తాను హిందూత్వ ఐక్యత గురించి ప్రయత్నిస్తున్నందునే నా గొంతు నొక్కాలని చూసున్నారు. నా ఆరోగ్యం కుదుటపడగానే గుజరాత్ పోలీసులకు లొంగిపోతాను అని తొగాడియా వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments