Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ ఉప ఎన్నికలు.. ఖాతా తెరవని ప్రశాంత్ కిషోర్ పార్టీ

సెల్వి
శనివారం, 23 నవంబరు 2024 (17:14 IST)
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన జన్ సూరాజ్ ఉద్యమాన్ని రాజకీయ పార్టీగా మార్చారు. 2025 బీహార్ ఎన్నికల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన ప్రశాంత్ కిషోర్.. ఇందుకు నాందిగా బీహార్‌లో ఉప ఎన్నికలకు వెళ్లిన నాలుగు స్థానాల్లోనూ జన్ సురాజ్ అభ్యర్థులను నిలబెట్టారు. 
 
అయితే ఆ తర్వాత ఆ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. ఒక్క సీటు (నాల్గవ స్థానంలో) మినహా మిగిలిన అన్ని స్థానాల్లో ఆ పార్టీ మూడో స్థానంలో నిలిచింది. ఆ పార్టీని ప్రజలు పూర్తిగా తిరస్కరించారని తెలుస్తోంది. 
 
కానీ బీహార్ రాజకీయాల్లో సరైన ముద్ర వేయడానికి ఇది చాలా దూరంగా ఉంది. దీంతో ప్రశాంత్ కిషోర్ పార్టీ ఖచ్చితంగా ఒకటి లేదా రెండు సీట్లు గెలుస్తారని ఆశించారు కానీ ఈ ఫలితం పూర్తిగా నిరాశపరిచింది. వచ్చే ఏడాది వేసవిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments