Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానమంత్రి వయోవందన యోజన పథకం ఎవరికి?

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (22:19 IST)
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వయోవందన యోజన పథకాన్ని ప్రారంభించింది. ఇది పూర్తిగా 60 ఏళ్ల వయసు పైబడిన వారికి వర్తిస్తుంది. ఈ పథకం భారత జీవిత బీమా సంస్థ ఆధ్వర్వంలో నడుస్తుంది. దీని ద్వారా పెన్షన్ రూపంలో ప్రతి వయోవృద్ధుడిని ఆదుకుంటుంది.
 
ఈ పథకము 2020 మే 26 నుండి 2023 మార్చి 31 వరకూ అమలులో వుంటుంది. దీని నిర్ణీత కాలపరిమితి 10 సంవత్సరాలు. దీని ద్వారా ప్రతి చందాదారుడు కనీసం రూ. 1000 నుండి రూ. 10 వేల వరకూ పొందే అవకాశం వుంది. ఒకవేళ తన కుటుంబ సభ్యుడు ఎవరైనా ప్రమాదవశాత్తూ మరణించినా చెల్లించిన దాని నుండి 90 శాతం రుణాన్ని తిరిగి పొందే అవకాశం వుంది.
 
ఒకవేళ చందాదారుడు మరణించినట్లయితే పెన్షన్ రూపంలో తను పేర్కొన్న నామినీకి ఆ డబ్బు అందించబడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రదానమంత్రి వయో వందన యోజనలో చూడవచ్చు. ఈ సౌకర్యాన్ని 60 ఏళ్లు పైబడినవారు వినియోగించుకోవాలని ఎల్ఐసి తెలియజేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

Tammareddy: ఉమెన్ సెంట్రిక్ గా సాగే ఈ సినిమా బాగుంది : తమ్మారెడ్డి భరద్వాజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments